ఈ విశాల విశ్వం దేవుడి సృష్టి. ఆ దేవుడి చేతిలోనే మనిషి జీవన్మరణాలు ఉన్నాయి. ఆయురారోగ్యాలైనా, సౌభాగ్య దౌర్భాగ్యాలైనా అన్నీ దైవం హస్తగతమై ఉన్నాయి. ఒక్కడైన దేవుడిని ఆరాధించడానికే మనిషి పుట్టాడు.
బ్రహ్మనిష్ఠుఁడు తనకు ఇతరులు చేసే సన్మానాన్ని విషంలా భావించాలి. అవమానాన్ని ఎల్లప్పుడూ అమృతంలా భావించి కోరుకోవాలి.సన్మానం పొందడంలో విశేషమేమీ లేదు. అవమాన అనుభవమే ఆధ్యాత్మిక సాధన. దానినే సాధకుడు అభ్యసించా
త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మొదటి రోజున బాలాత్రిపురసుం
సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్ ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం॥ అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). ఆ పరబ్రహ్మ�
శుకముని- రాజా! ఇదంతా తన తనయుని- పితామహుని పితలాటకమే (మోసమే)- మాయే అని తెలుసుకొని సతాంగతి (సత్పురుషులకు దిక్కు) అయిన మాయాపతి మాధవుడు, ఇక నా మాయ ఏమిటో అతనికి చూపుతానని సంకల్ప మాత్రాన లేగల, బాలుర రూపాలు అన్నీ తాన�
ఓ ఆశ్రమంలోని భజన మందిరంలో ప్రతి పౌర్ణమి నాడు భజన, సత్సంగం జరుగుతాయి. ఓ యాభై ఏండ్ల వైద్యుడు మందిరంలో మూలగా కూర్చుని ఉండటం గురువు గమనించాడు. వాడిపోయిన ముఖంతో ఉన్న ఆయన ఏదో మొక్కుబడిగా భజన చేస్తున్నట్టు అనిపి
ఒకనొక మహానగరం విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరింది. ఓ ఆధ్యాత్మిక గురువు అందులో ప్రయాణిస్తున్నాడు. ఆయన పక్క సీటులోని వ్యాపారవేత్త ఆ గురువును ఇలా ప్రశ్నించాడు. ‘కొంతకాలంగా నేనొక సమస్యతో సతమతమవుతున్నాను. �
ఓ నగరంలో క్యాన్సర్ వ్యాధి నిపుణుడు ఉండేవాడు. శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయనకు చాలా పేరుంది. శస్త్రచికిత్సలకు వెళ్లే ప్రతిసారీ ఆ వైద్యుడు తమ కాలనీలో ఉన్న గుడికి వెళ్లేవాడు. దేవునికి భక్�
ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు సీతారాముల కల్యాణానికి దక్కింది. ఏటా సంబురంగా జరుపుకొనే ఈ ఆదర్శ దంపతుల వివాహాన్ని ‘సీతారామ శాంతికల్యాణం’ అని
ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చా
ప్రాచీన భారత చరిత్రను అవగాహన చేసుకోవడం కష్టం. కానీ, అసాధ్యం కాదు. చరిత్రను కేవలం తేదీలు, దస్తావేజులు, విసుగెత్తించే ఘట్టాలతో గాకుండా సామాన్య జనంలో సైతం వేల ఏండ్లుగా సజీవంగా నిలిచే మహా కావ్యాలుగా (రామాయణం, �
సమాజంలో ఏ మార్పులు జరిగినా అవి పిల్లలపై ప్రభావం చూపుతాయి. పేదరికం, సామాజిక వివక్షల వల్ల మొదట నష్టపోయేది పిల్లలే. పెద్దలు గ్రహించినంతగా పిల్లలు లోతు గ్రహించలేరు. అయినా, తమకున్న అవగాహన మేరలో పిల్లలే రాసిన ర