PM Modi: భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలని, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బలహీనం కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని ప్రధాని మోదీ అన
భారత్లో హెపటైటిస్ బీ, సీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022లో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసులు నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఈ మేరకు ప్రపంచ �
చైనాలో బ్రెయిన్ డెడ్ అ యిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మా ర్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చారు. ఆ మూత్రపిండం 13 రోజుల నుంచి నిరంతరాయంగా ప నిచేస్తున్నది. గతంలో ఇలాంటి అవయవ మార్పిడులు అమెరికాలో జరిగిన�
iPhone Production: గత ఏడాది భారత్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఆ ఏడాది సుమారు 14 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేశారు. ఐఫోన్ల ఉత్పత్తిని రెండింతలు చేసిన�
Aukus pact | దక్షిణ చైనా సముద్రంలో చైనాను కట్టడి చేసేందుకు ఆకస్ కూటమిలోని దేశాలు కీలక ముందడుగు వేయనున్నాయని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఆస్ట్రేలియా నౌకాదళానికి కీలకమైన అణుశక్తి సబ్మెరైన్ల తయారీ ఒప్పంద
Microsoft: భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగన్ దేశం లోక్సభ ఎన్నికలపై ప్�
భారత్లో జరుగనున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంటూ చైనా తన స్వరం పెంచుతున్నది. తాజాగా అక్కడ 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెడుతూ నాలుగో జాబితాను ఆదివారం విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక వెబ్సైట్ దీనిపై ఒక ప్ర�
అరుణాచల్ ప్రదేశ్పై చైనా మొండి వాదనను భారత్ పదే పదే ఖండిస్తున్నా, ఆ దేశం మళ్లీ పాత మాటనే ఎత్తుకుంది. చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దేనని అమెరికా తేల్చి చెప్పింది. భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పు
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది.
Bus Accident | చైనా (China)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ (Shanxi province)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎక్స్ప్రెస్వే టన్నెల్ (expressway tunnel) ను బలంగా ఢీ కొట్టింది.
China | ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చైనా సన్నాయి నొక్కులు నొక్కింది. టిబెట్ సౌత్ రీజియన్ (జాంగ్నాన్) తమ భూభాగమేనని చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నిక జరుగనున్న నవంబర్ 5.. అమెరికా చరిత్రలో అత్యంత ముఖ�