చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. జిన్యూ నగరంలో బుధవారం మధ్యాహ్నం 3.24 గంటల ప్రాంతంలో ఓ దుకాణాల సముదాయంలోని స్ట్రీట్ �
China | చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జియాంగ్జిలోని సెంట్రల్ చైనీస్ ప్రావిన్స్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 39 మంది మృతి చెందారు.మరో 9 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది.
China | చైనాలో విషాదం నెలకొంది. యునాన్ ప్రావిన్స్లోని గిరిజన, పర్వత ప్రాంతాల్లోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 47 మంది సజీవసమాధి అయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5:51 గంటల సమయంలో చోట
fire breaks | చైనా (China)లో ఘోర ప్రమాదం (fire breaks) చోటు చేసుకుంది. హెనాన్ ప్రావిన్స్ (Henan province)లోని ఓ పాఠశాల (boarding school) వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
China | కొవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా తేరుకోనేలేదు! అసలు కరోనా వైరస్ నిజంగానే విపత్తా? చైనా ల్యాబ్ల్లో పుట్టిందా? అనే మర్మం ఇంకా వీడనలేదు! అప్పుడే మరో సునామీలాంటి వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా వై�
Betavolt | ఛార్జింగ్ నిర్వహణ అవసరం లేకుండా, అధిక శక్తిని విడుదల చేసే బ్యాటరీలను తయారు చేసేందుకు దిగ్గజ కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేకుండా.. 50 ఏండ్ల పాటు శక్త
తైవాన్ ప్రజలు చైనా దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో చైనాను వ్యతిరేకించే డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ)కి వరుసగా మూడోసారి పట్టం కట్టారు.
Taiwan | తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాకు గట్టి షాక్ తగిలింది. వేర్పాటువాద పార్టీ.. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయిచింగ్ తే మూడోసారి విజయం సాధించారు.
మన దేశానికి పక్కలో బల్లెం వంటి దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా మాత్రమే. ఆ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని తీరు మాత్రం మారడం లేదు. మన దేశంపై విషం కక్కడం, మనం తీసుకునే నిర్ణయాలకు అడ్డు రావడం, ఐక్యరాజ్యసమిత�
భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మ�