Coal Mine: చైనాలో రెండు చోట్ల బొగ్గు గనులు కూలాయి. ఈ ఘటనల్లో 12 మంది మరణించారు. మైనింగ్ సేఫ్టీ గురించి ఇటీవలే చైనా సర్కారు కొత్త చట్టాలను తయారు చేసింది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు
భవిష్యుత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పరుచుకుంటే.. అక్కడ ఇంధన సమస్యలు రాకూడదన్న ఆలోచనతో రష్యా, చైనాలు సంయుక్తంగా ఓ ప్రాజెక్ట్ను చేపట్టాయి. 2035 నాటికల్లా చంద్రుడిపై అణు విద్యుత్తు ప్లాంట్ను నిర్మించేందుకు �
యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరుపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెప్తున్నది.
Taiwan | మా విదేశాంగ మంత్రి జోసఫ్ వూని భారత ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూ చేస్తే చైనాకు అభ్యంతరం దేనికని తైవాన్ ప్రశ్నించింది. భారత్, తైవాన్ దేశాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అంతర్భాగాలు కావని ఘాటుగా వ్యా�
బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ చాంపియన్షిప్లో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమిపాలైంది. గురువారం జరిగిన గ్రూపు పోరులో భారత్ ఓటమి వైపు నిలిచింది. సింగిల్స్ తొలి పోరులో ప్రణయ్ 6-21, 21-18, 21-19తో వెంగ్హాంగ్పై గెల�
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానం జపాన్దే. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదైంది.
ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో పటిష్ఠ చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బుధవారం మహిళల విభాగంలో భారత్ 3-2తో చైనాపై అద్భుత విజయం సాధించింది.
యుద్ధరంగాన్ని సమూలంగా ప్రభావితం చేయగల అద్భుత టెక్నాలజీని ఆవిష్కరించినట్టు చైనా తెలిపింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలో తిరుగులేని విజయం సాధించామని పేర్కొన్నది.
Covid-19 Virus | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్ - డిసెంబర్ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్ర�
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
China | చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం తారాస్థాయికి చేరుకొన్నది. ఎంతలా అంటే ‘ఇల్లు కొనండి.. భార్యను ఉచితంగా పొందండి’ అంటూ నిర్మాణ సంస్థలు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి. టి�
దప్పిక వేయగానే మంచినీళ్లు కావాలనిపిస్తుంది. ఎండకాలం అయితే ఫ్రిజ్లోంచో, కుండలోంచో తీసుకుంటాం. కానీ, చైనా సంప్రదాయం ప్రకారం వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లను తాగడమే మంచిది.