సౌర వ్యవస్థలో అత్యంత అద్భుతమైన దృశ్యం శనిగ్రహం చుట్టూ కనిపించే రింగులు. బృహస్పతి, ఇంద్ర, వరుణ గ్రహాల చుట్టూ కూడా ఆ రింగులు ఉన్నాయి. అయితే అటువంటి వలయాలు ఒకప్పుడు భూమి చుట్టూ కూడా ఏర్పడి ఉండవచ్చని భావిస్తు
గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్ చైనాను తాకింది. సోమవారం ఉదయం టైఫూన్ ‘బెబింకా’ చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో తీరాన్ని దాటింది. దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపో�
Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు(Mens Hockey Team) అజేయంగా ఫైనల్కు దూసుకెళ్లింది. కొరియా(Korea)పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన టీమిండియా భారీ తేడాతో జయభేరి మోగించింది.
Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య చైనా (China) చరిత్ర సృష్టించింది. తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పాకిస్థాన్ (Pakistan)ను చైనా చిత్తుగా ఓడించిం�
తెలంగాణ నుంచి వందల కోట్లు చేతులు మారుతున్నాయి. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించిన సైబర్ నేరగాళ్లు.. మనవాళ్లను నమ్మించి మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ తీయించి.. ప్రతిరోజూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నార
Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థాన్(Pakistan)ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు(India Hockey Team) అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లింది. ఆతిథ్య చైనా(China) 2-0తో జపాన్
తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నది. దీంతో యువతీ యువకులను త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటున్నది.
Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు(India Hockey Team)కు కఠిన సవాల్ ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఫైనల్ బెర్తు కోసం పాకిస్థాన్(Pakistan)తో తలపడను�
Jaishankar | చైనాతో సంబంధాలు, సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడారు. చైనాతో దాద�
WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్లోనూ 53కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్ను
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన ‘మెన్ ఇన్ బ్లూ’ ఈ టోర్నీలో సెమీస్కు అర్హత సాధించింది.
మెదడు సంబంధిత వ్యాధులను కలుగజేసే మరో కొత్త వైరస్ చైనాలో వెలుగుచూసింది. చైనాలోని జింజౌ ప్రావిన్స్లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ను వెట్ల్యాండ్ వైరస్ (వెల్వ్)గా పేర్కొంటున్నారు.
భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొరబడినట్టు తెలుస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో ఉన్న కపాపు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్