Knife Attack: చైనా హాస్పిటల్లో నైఫ్ అటాక్ జరిగింది. ఆ దాడిలో 10 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. యూనన్ ప్రావిన్సులో ఉన్న జిన్జియాంగ్ కౌంటీలో ఈ అటాక్ జరిగింది.
చైనాకు చెందిన పరిశోధకులు సరికొత్త వాటర్ బ్యాటరీలను అభివృద్ధి చేశారు. సంప్రదాయ లిథియం బ్యాటరీలతో పోలిస్తే, ఇవి రెట్టింపు స్థాయిలో శక్తిని నిల్వ చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్ విజేతగా చైనా నిలిచింది. చెంగ్డూ (చైనా) వేదికగా ఆదివారం ముగిసిన థామస్ కప్ ఫైనల్స్లో చైనా.. 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్ సొం తం చేసుకుంది. గతేడాది భ�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, రష్యా, చైనా దేశాలపై విరుచుకుపడ్డారు. భారత్, చైనా, జపాన్, రష్యాలు ‘జెనోఫోబిక్' (విదేశీయుల పట్ల విద్వేషం, భయం) దేశాలంటూ విమర్శించారు.
కార్మిక దినోత్సవంనాడు చైనాలో విషాదకర సంఘటన జరిగింది. గ్వాంగ్డాంగ్, నార్తర్న్ మెయిఝౌ సిటీ, డబు కౌంటీలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ హైవే కూలిపోవడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రతిష్టాత్మక ఊబర్ కప్ గ్రూప్ దశలో కెనడా, సింగపూర్ను మట్టికరిపించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత యువ షట్లర్లు పటిష్టమైన చైనాతో పోరులో మాత్రం చేతులెత్తేశారు.
భారత్కు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. చైనాలో ఆకస్మికంగా పర్యటించి ఆ దేశ ప్రధాన మంత్రి లీ కియాంగ్తో సమావేశమై వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి అంశాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నది.
కొవిడ్-19 టీకా అభివృద్ధిలో పాలుపంచుకున్న టాప్ సైంటిస్ట్పై చైనా వేటేసింది. అవినీతి ఆరోపణలపై ఆయనను పార్లమెంటు నుంచి బహిష్కరించింది. ఆయన పేరు యాంగ్ షావోమింగ్.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్టు చైనా ప్రకటించింది. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు తెలిపింది. 2035 నాటికి ఈ ప్రాజెక్ట్ తొలి దశను పూర్తి చేయాలని భావ�
డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని షాక్స్గామ్ లోయ ప్రాంతంలో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది.
మన దేశంలో అధికారిక జనాభా గణాంకాలు 2011 నాటివే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న గణాంకాలు అంతర్జాతీయ నివేదికల ఆధారంగా వేసుకున్న సాపేక్ష అంచనాలే. వీటి ప్రకారం మన దేశ జనాభా 2023 మధ్యలోనే చైనాను మించిపోయిం�
చైనాలోని షాంఘై వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన పురుషుల రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్తో ప�