చైనాలోని సంపన్నుల్లో కొత్త పోకడ పుట్టుకొచ్చింది. కెరీర్లో ఎదుగుదలపై దృష్టి పెట్టే సంపన్నులైన తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం బాధ్యతలను ‘ప్రొఫెషనల్ పేరెంట్స్'కు అప్పగిస్తున్నారు.
జనాభాలో భారతదేశం ఇప్పటికే చైనాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది.
ప్రెగ్నెంట్ కార్లు..! అదేంటి.. కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా?చైనాలో ఠారెత్తిస్తున్న ఎండలు అటు పౌరులనే కాదు, ఇటు కార్లను కూడా నానా ఇక్కట్లకు గురి చేస్తున్నాయి.
Paris Olympics 2024 : ఈ మెగా ఈవెంట్లో ఆఖరి పతకాన్ని అమెరికా (America) ఒడిసిపట్టింది. ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్బాల్ పోటీలో ఆతిథ్య ఫ్రాన్స్ను ఓడించి స్వర్ణం తన్నుకుపోయింది. పతకాల పట్టికలో అగ్రస్థానం�
Tesla Recalls | ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా కీలక నిర్ణయం తీసుకున్నది. దాదాపు 16 లక్షల కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని 16.80లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు చైనా మార్కెట్ రెగ్యులేటర�
Bangladesh crisis | బంగ్లాదేశ్లో సంక్షోభం వెనుక పాకిస్థాన్, చైనా పాత్ర ఉందని బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. షేక్ హసీనాను గద్దె దించి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)ని అధికారంలోకి
చైనాలో యువతీ, యువకులు వివాహ బంధంలో ప్రవేశించడానికి విముఖంగా ఉన్నారు. ఒకప్పుడు జనాభాను తగ్గించేందుకు కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పిల్లల్ని కన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నా యువత పట్టించుక
భారత్పై చైనా కుయుక్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి భారత్పై ‘డ్యామ్ బాంబు’ ప్రయోగానికి డ్రాగన్ దేశం సన్నద్ధమవుతున్నది. డ్యామ్ బాంబు అంటే డ్యామ్పై బాంబును ప్రయోగించడం కాదు. డ్యామ్నే బాంబులా మార్చ
చైనాలోని సివిల్ అఫైర్స్ విశ్వవిద్యాలయం సరికొత్త డిగ్రీ కోర్సును ప్రకటించింది. వివాహాలకు సంబంధించిన పరిశ్రమలు, సంస్కృతి గురించి ఈ కోర్సులో బోధించనున్నట్లు వెల్లడించింది. ఈ రంగంలో నిపుణులను తయారు చేయ�
Nikhat Zareen: బాక్సర్ నిఖత్ జరీన్.. పారిస్ ఒలింపిక్స్ నుంచి నిమిష్క్రమించింది. 50 కేజీల విభాగంలో పోటీపడ్డ నిఖత్ జరీన్.. ఆసియా స్వర్ణ పతక విజేత, చైనాకు చెందిన వూ యూ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలైంది.
పారిస్ ఒలింపిక్స్లో చైనా పసిడి బోణీ కొట్టింది. పోటీల తొలి రోజైన శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ద్వారా చైనా మొదటి స్వర్ణాన్ని ముద్దాడింది. ఆఖరి వరకు ఆసక్తిరంగా సాగిన పసి�
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో .. డ్రాగన్ దేశం చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో ఆ జట్టుకు స్వర్ణ పతకం వశమైంది.