చైనాకు చెందిన విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీ దిగ్గజం బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్).. తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏదీ లేదని ప్రకటించింది. హైదరాబాద్లో 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈవీ ప్లాంట్�
చైనా మరో అద్భుతం చేసింది. పచ్చాని రంగేసినట్టు.. ఓ ఎడారిని వనంలా మార్చేసింది. 3,050 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి తక్లమకాన్ ఎడారిని కనుమరుగయ్యేలా అడవిని అభివృద్ధి చేసింది. ఇది జర్మనీ విస్తీర్ణంతో సమా
చైనాలో రోబోల వాడకం క్రమంగా పెరుగుతున్నది. ఏకంగా హ్యూమనాయిడ్ రోబోలను అద్దెకు తెచ్చుకునే సంస్కృతి వచ్చింది. చైనాకు చెందిన జాంగ్ జెన్యువన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ తాను యూనిట్రీ జీ1 హ్యూమనాయిడ్ రోబోలను �
Ladakh | సరిహద్దుల్లో చైనా దుందుడుకు వ్యవహారశైలిపై భారత్ మరోసారి మండిపడింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని (illegal occupation) భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది.
ఒకనాటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి వేద వ్యాస్ మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారు. కొన్నాళ్లుగా దర్శకత్వానికి ఆయన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ సరైన కంబ్యాక్ కోసం కాస్త టైమ్ తీసుకొని ‘వేద వ్
వందేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేసే అణు బ్యాటరీని చైనా పరిశోధకులు ఆవిష్కరించారు. బలహీనమైన రేడియోధార్మిక ఐసోటోప్ కార్బన్-14 అనే పదార్థంతో దీన్ని తయారు చేశారు. రేడియోధార్మిక పదార్థాల ఎమిషన్ ద్వారా ఇది వి
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 15 సిరీస్లో భాగంగా విడుదల చేయనున్న ఈ ఫోన్లు అడ్వాన్స్డ్ కెమెరా స్మ�
రాకెట్ సైన్స్లో చైనా అద్భుత విజయాన్ని సాధించింది. అత్యాధునిక డ్యూయల్-ట్రాక్ రాకెట్ స్లెడ్ను విజయవంతంగా పరీక్షించి వేగంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్య హార్ట్ ఎటాక్ రాకుండా ముందస్తుగానే అడ్డుకునే వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా పరిశోధకులు పురోగతి సాధించారు. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ని
అత్యంత శక్తివంతమైన నిఘా శాటిలైట్ను చైనాలోని బీజింగ్ సైంటిస్టులు తయారుచేశారు. ప్రపంచంలోనే శక్తివంతమైన స్పై కెమెరాను దీంట్లో అమర్చినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక
సంపదను, అదృష్టాన్ని తెచ్చి పెడతాయని ప్రచారం చేస్తూ ప్రధాన బ్యాంకుల బయట తవ్విన మట్టిని ‘బ్యాంకు మన్ను’ పేరిట చైనాలోని ఆన్లైన్ షాపులు అమ్మకం సాగిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ వస్తువును రూ.1
లాభాలు ఇప్పిస్తామంటూ.. పెట్టుబడి పెట్టించి.. రూ.87,51,400 లక్షలు కొట్టేసిన సైబర్ నెరగాళ్లలో ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పో లీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీ లో ఉన్నాడు.
వాణిజ్య యద్ధం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడితే అంతం వరకు యుద్ధం చేయడానికి తాము సిద్ధమేనని చైనా ప్రకటించింది. చైనాపై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా విద
అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ (Tariff War) కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాపై 10 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ ఉత్�
డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన నాటి నుంచి అనేక అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నారు. ప్రపంచ ఆధునిక ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పనామా కాల్వ గ�