Karoline Leavitt | చైనాపై బుధవారం నుంచి 104శాతం సుంకాలను విధిస్తున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. అయితే, అమెరికాపై ఎదురుదాడి చేయడంపై చైనా చేసిన తప్పని వైట్హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియా సమావేశంలో వ్యాఖ్యా�
వాణిజ్య యుద్ధం ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటుండటంతో వార్ వన్సైడ్ కాదని స్పష్టమైపోతున్నది మరి. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలపై
Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం సుంకాలు విధిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతిగా చర్యలు
చైనాలో ఔత్సాహిక పారిశ్రామికులు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిజ్ఞానం, సెమికండక్టర్లు, కృత్రిమ మేథపై పనిచేస్తుండగా, భారత్లో అనేక స్టార్టప్లు సాంకేతిక పురోగతి వైపు కృషి చేయకుండా తక్కువ ఆదాయం వచ్చే చి�
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్నకు వేళైంది. చైనాలోని నింగ్బొ వేదికగా ఆరు రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత్ స్టార్ షట్లర్లతో బరిలో నిలిచింది.
మన దేశ స్టార్టప్ కంపెనీల పని సంస్కృతి, విలువల గురించి జరుగుతున్న చర్చలోకి ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అడుగు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ‘ఇన్ఫోసిస్' ఎన్ఆర్ నారాయ�
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా అమెరికా ప్రతీకార సుంకాలపై ఆయా దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. ఈ ధిక్కార పోరు ఊహించినట్టుగానే చైనాతోనే మొదలైంది. డ్రాగన్తో మొదట్నుంచీ పొసగని ట్రంప్.. బుధవారం పెద్ద �
ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఐఫోన్ల ప్రియంకాబోతున్నాయి. ఆయా మాడళ్ల ధరలు 30 శాతం నుంచి 43 శాతం వరకు పెరగనున్నాయి. వీటిలో హై-ఎండ్ మాడల్ 2,300 డాలర్లు అధికంకాబోతున్నదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రత్యేక కథ�
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత్ నుంచి పారిపోయి, కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశ అధికారులు గత వారం తెలిపిన వివరాల ప్రకారం, అమెజాన
చైనాలో ఆ దేశ పౌరులతో అమెరికా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రేమ, లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దంటూ అమెరికా నిషేధం విధించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, భద్రతాపరమైన అనుమత
Rahul Gandhi : మన భూమిని చైనా ఆక్రమించిందని, మనపై అమెరికా భారీగా సుంకాలను వసూల్ చేస్తున్నదని, ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని రాహుల్ గాంధీ లోక్సభలో డిమాండ్ చేశారు. అయితే ఒక్క ఇంచు స్థలం కూడ�
మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తున్నట్లు గురువారం
భద్రతలో భారత్ కంటే దాయాది దేశం పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉన్నది. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉండగా, పాక్ 65వ స్థానంలో నిలిచింది.