Para Powerlifing World Cup : పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్లో భారత బృందం బోణీ అదిరింది. ఒకటి కాదు రెండు కాదు తొలిరోజే ఏకంగా నాలుగు పతకాలు కొల్లగొట్టారు లిఫ్టర్లు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన తరుణంలో అనూహ్య రీతిలో మూడవ పక్షం కూడా నిశ్శబ్దంగా రంగంలోకి ప్రవేశించినట్లు కనపడుతున్నది. చైనాకు చెందిన మూడు బోయింగ్ 747 విమానాలు వరుసగా మూడు రోజులు
చైనా గత ఏడాది నవంబర్లో ఆవిష్కరించిన 40 జే-35 యుద్ధ విమానాలను పాకిస్థాన్కు అందించనుంది. అత్యంత వేగంగా పయనించే ఈ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను రాడార్ లేదా సోనార్ వ్యవస్థల ద్వారా కనుగొనడం అత్యంత కష్టత�
China warns against ‘use of force’ | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
నైరుతి చైనాలోని చోంగ్కింగ్లో మంగళవారం రాత్రి 11,787 డ్రోన్లతో నిర్వహించిన లైట్ షో ప్రపంచ గిన్నిస్ రికార్డును సృష్టించింది. చోంగ్కింగ్ సహజ సౌందర్యం, సంస్కృతి, పట్టణ జీవన శైలి వంటి ఏడు విభాగాల్లో ఈ అద్భ
మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతున్నది. ఆయా దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. చైనా గత రెండేండ్లలోనే ఏకంగా 100 అణు వార్ హెడ్లను తన అమ్ములపొదిలో�
China visa free | డ్రాగన్ దేశం చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 55 దేశాలకు చెందిన ప్రజలకు 10 రోజుల పాటు వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణించే వీలు కల్పించింది (China visa free).
భారత్లో శ్రీమంతులు అంతకంతకు పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా 85 వేలకు పైగా మిలియనీర్లు ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని నైట్ఫ్�
సెమీకండక్టర్ సంక్షో భం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశీయ ఆటో పరిశ్రమను మరో ఉపద్రవం ముంచెత్తబోతున్నాదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది.
జనాభా సంక్షోభంతో సతమతమవుతున్న చైనాలో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ క్రమంలో వారి మంచీచెడ్డా చూసుకునేందుకు అవసరమైన మానవ వనరులు రోజురోజుకు తగ్గిపోతుండటంతో వారి స్థానంలో రోబోలను నియమించే ప�
ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారుతున్నప్పటికీ, వివిధ దేశాల పట్ల ప్రజలకు ద్వేషం, అపనమ్మకం కూడా పెరుగుతున్నాయి. ‘న్యూస్వీక్' విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం, ప్రపంచ ప్రజలు చీదరించుకుం�
నీటి పంపకంపై భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్కు మద్దతుగా చైనా భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని స�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూతురు మింగ్జి అమెరికాలో రహస్య జీవితం గడుపుతున్నట్టు తెలుస్తున్నది. హార్వర్డ్ వర్సిటీలో చదువుకుంటూ కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్యంగా నివసిస్తున్నట్టు కథనాలు వెలువడుతున�