మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్) కింద మిర్చి క్వింటాల్ ధర రూ.10,374గా నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలు 50:50 నిధులను పంచుకుంటాయి.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకుందామని రైతన్నలు మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో కమీషన్దారుల రూపంలో ఉన్న దళ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘ఎర్ర బంగారం’ ధర రోజురోజుకూ పతనమవుతున్నది. ఒకానొక దశలో రూ.14 వేలకు చేరిన మిర్చి క్వింటా ధర.. గత 4 రోజుల్లోనే రూ.500 తగ్గింది. నిరుడు ఇదే సమయంలో రూ.23 వేలు ఉన్న మిర్చి ధర ఇప్పుడు సగం ధర మాత�
రాష్ట్రంలో మిర్చి ధరలు గణనీయంగా తగ్గడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం హైదరాబాద్లోని కౌన్సిల్ ఆవరణలో మిర్చి దండలు మెడలో వేసుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వానక
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్లే మిర్చి ధరలు పతనమైనట్టు వ్యవసాయ శాస్త్రవేత్త శరత్బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధానమైన మిర్చి ఎగుమతులపై ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతోనే ఈ ఏడాది మి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల రైతులు సోమవారం ఏకంగా సుమారు 1.05 లక్షల బస్తాలను తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ నిండిపోవడంతో గేట్ల
ధరల చదరంగంలో మిర్చి రైతులు నిలువునా దగా పడ్డారు. కాచుకొని కూర్చున్న వ్యాపారులు.. అదును చూసి దెబ్బకొట్టారు. నిరుడు ఇదే సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్వింటాకు రూ.22 వేల చొప్పున వెచ్చించిన ఖరీదుదారులు.. ఈ ఏడ�
జిల్లాలోని మిర్చి సాగు రైతులకు, వ్యాపారులకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది వింత అనుభవం ఎదురవుతున్నది. సాధారణంగా అన్ సీజన్లో ఏసీలో నిల్వ పెట్టుకున్న మిర్చి పంటకు.. సాధారణ పంట కంటే డబుల్ రేటు పలుకుతు�
నిరుడు ఇదే రోజుల్లో అమాంతంగా పెరిగిన తేజా మిర్చి ధరలు ప్రస్తుత సీజన్లో తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి తీరా మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆశలు,
స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా ఉంటాయో.. తేజా రకం మిర్చి ధరల పరిస్థితి కూడా ఇంచుమించు అదే తరహాలో కొనసాగుతోంది. అంటే ప్రతి రోజు ధర తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. సీజన్లో మిర్చి పంటకు పలికిన ధరకంటే ఏసీలో నిల్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రాకతో కళకళలాడుతోంది. డిసెంబర్ నుంచి కొత్త మిర్చి మార్కెట్కు వస్తోంది. సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల వరకు రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో వస్తున�