గత ఏడాది మురిపించిన మిరప ఈ ఏడాది రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నది. కిందటేడాది క్వింటాలుకు సుమారు రూ.24వేల వరకు పలికిన ధర ఈ ఏడాది అమాంతం రూ.14వేలకు పడిపోవడంతో అల్లాడిపోతున్నారు. ఓ పక్క రైతుభరోసా రాక, మరోపక�
మిర్చికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని లాలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బుధవారం మిర్చి పంటలను, కళ్లాలను పరిశీలించారు.
జిల్లాలోని మిర్చి సాగు రైతులకు, వ్యాపారులకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది వింత అనుభవం ఎదురవుతున్నది. సాధారణంగా అన్ సీజన్లో ఏసీలో నిల్వ పెట్టుకున్న మిర్చి పంటకు.. సాధారణ పంట కంటే డబుల్ రేటు పలుకుతు�
మిర్చి దిగుబడి ఈ సంవత్సరం అధికంగా రావడంతో పాటు పక్క రాష్ర్టాల్లో కూడా పంట బాగా పండింది. దీనికి తోడు విదేశాలకు మిర్చి ఎగుమతుల డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డు స్టోరేజ్ల్లో మిర్చి భద్రపరిచేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ర�
ఆరుగాలం కష్టపడి పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తే కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట ఈ మేరకు కొన్ని గంటల పాటు ధర్నా చేపట్టారు. తెలిసిన వివరాల ప�
రైతుల పంట ఉత్పత్తుల నాణ్యత విషయంలో నష్టం కలిగించే చర్యలకు పాల్పడే వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి యార్డును సందర్�
ఆరుగాలం కష్టపడి మిరపకాయలు పండించిన రైతు.. తీరా వాటిని అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నాడు. పంటను ఎప్పుడు కొంటారా.. అని మార్కెట్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్నాడు.
మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టిం ది. పంటకు ఆకుముడత తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు లాభాలు ఆర్జించారు. దీంతో ఈసారి కూడా కోటి ఆశలతో మిర్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో 27,200 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రాకతో కళకళలాడుతోంది. డిసెంబర్ నుంచి కొత్త మిర్చి మార్కెట్కు వస్తోంది. సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల వరకు రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో వస్తున�
లక్షల్లో పెట్టుబడి పెట్టాడు.. రాత్రీపగలు కష్టపడ్డాడు.. పంట దండిగా పండితే అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని అనుకున్నాడు.. కానీ ప్రకృతి సహకరించక మిగ్జాం తుఫాను, చీడపీడలు, వైరస్(గుబ్బ రోగం) రూపంలో పంట చేతికంద�
మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసుదన్నాయక్ అధికారులకు సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును బుధవారం ఆయన సందర్శించి మిర్చి కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర�