మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజులోనే తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.500 తగ్గడంతో అయోమయానికి గురవుతున్నారు.
మిర్చి రైతులు భగ్గుమన్నారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా, రకరకాల కారణాలు చెప్తూ రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటూ పలువురు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
ఎండుమిర్చి ధర రోజురోజుకూ పతనమవుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారంరోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజారకం ఎండుమిర్చి ధర క్వింటాల్ రూ.23,600 పలుకగా, వారంరోజుల వ్యవధిలోనే జెండాపాట
మిర్చి రైతుల చిరకాల కోరిక తీరబోతున్నది. జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అధికార�
రాష్ట్రంలోని మిర్చి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం నేరుగా కంపెనీలతో పంటను కొనుగోలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, సూర్యా�
వరంగల్ : ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి ఈరోజు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 45,000. కొద్ది రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశి రకం మి�
Cm Kcr | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతు బాంధువుడు సీఎం కేసీఆర్పై మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో జై కేసీఆర్, జై రైతుబంధు అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.