రాష్ట్రంలో అకాల వర్షాలు ,ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిర్చిలో (Chilli Farming) తగు సస్యరక్షణ చర్యలు చేపడితే, అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వ�
పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఈ సీజన్లో అనేక పంటలకు మద్దతు ధర దక్కక రైతులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, కంది పంటలు సాగుచేసిన రైతులు అరిగోస పడుతున�
మహబూబాబాద్ జిల్లా చిల్కోడులోని కృష్ణా ట్రేడర్స్ (ఫర్టిలైజర్)షాపులో చిల్కోడుకు చెందిన పదిమంది రైతులు మిర్చిపంట కోసం ఇండోఫిల్ కంపెనీకి చెందిన ఎలెక్టో మందును కొనుగోలు చేశారు. మందు పిచికారీ చేయగా.. మిర�
Leopard | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. జూలురుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తోందని రైతులు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. సీజన్లో పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్లో తేజారకం పంటకు మంచి డిమాండ్ పలికింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డు స్టోరేజ్ల్లో మిర్చి భద్రపరిచేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ర�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం గురువారం ఎర్ర బంగారంతో నిండిపోయింది. లక్షా 20 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి వరకు కాంటాలు నిర్వహించినట్లు చెప్పారు.
నగరంలోని వ్యవసాయ మార్కెట్ పునర్నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. మోడల్ మార్కెట్కు సంబంధించి ఇప్పటికే బ్లూప్రింట్ను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు రూపొందించగా.. దీనిపై హైదరాబాద్లో రాష్ట్ర వ్య
అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని దంతాలపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై అభినవ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాస�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రాకతో కళకళలాడుతోంది. డిసెంబర్ నుంచి కొత్త మిర్చి మార్కెట్కు వస్తోంది. సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల వరకు రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో వస్తున�
వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ధర నిర్ణయించిన తర్వాత కాంటాలో కోతలు ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ కార్యదర్శిని ప్రశ్నించారు. ఖమ్మం వ్
జిల్లాలోని రఘునాథపాలెం, ముదిగొండ, చింతకాని, తల్లాడ, వేంసూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో గల మిర్చి తోటలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు, సంబంధిత �
మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజులోనే తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.500 తగ్గడంతో అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో మిర్చి కల్లాలు జోరందుకున్నాయి. గత నెల నుంచే తోటల్లో మిర్చి కోతలు మొదలుకాగా.. ఇప్పుడు ఆ పంటంతా కల్లాల్లోకి చేరుకుంటోంది. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా ఉన్న ఈ మిర్చి పంటను జిల్లా రైతులు ఈ ఏడాది 70 వేల