ప్రస్తుతం పచ్చి, పండు మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇటు పంట సాగు చేసిన రైతులకు సిరులు కురిపిస్తుండగా, కూలీలకూ చేతినిండా పనిదొరుకుతోంది. ఒకప్పుడు పెట్టుబడికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండగా �
గుబ్బరోగం మిర్చి రైతుల జీవితాలను ఆగమాగం చేస్తున్నది. మిర్చి పంటలకు తెగుళ్లకు తోడు ఇటీవలి తుఫాన్ ప్రభావంతో గుబ్బరోగం సోకుతున్నది. ఒక మొక్క నుంచి మరో మొక్కకు పురుగులు వేగంగా విస్తరిస్తూ పూతను రాలుస్తున�
నిర్మల్ జిల్లాలో పాత పంటల వైపు రైతులు మళ్లీ దృష్టిసారించారు. వాణిజ్య పంటల్లో మేలు రకాలైన మిర్చి సాగు వైపు ఆసక్తి చూపడంతో మిర్చి గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.
మిరప తోటకు వైరస్ సోకటంతో పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదని మనస్తాపం చెంది ఓ రైతు ఉరేసుకొన్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకున్నది.
తుఫాను ప్రభావంతో వాతావరణంలో కలుగుతున్న మార్పులు మిరప పంటపై ప్రభావం చూపుతున్నాయి. వివిధ రకాల తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం నుంచీ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో మొక్కల్�
ఏటేటా మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిరప పంటకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉండడం.. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలవడం.. రైతుబంధు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు �
‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి’ అనేది పాత సామెత. ‘పండిస్తే మిర్చి పండించాలి.. లాభాలు దండిగా పొందాలి’ అనేది నేటి రైతన్నల సంకల్పం. ప్రస్తుతం అధిక లాభాలు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది మిర్చినే. మిర�
ఖమ్మం జిల్లాలో పండిన మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉంది. అత్యంత నాణ్యంగా ఉంటోంది. దీంతో లోకల్, నాన్ లోకల్ ట్రేడర్లు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.