చిన్న వయసులో ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో భవిష్యత్తులో అసాధారణ రీతిలో మానసిక సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అమెరికా సంస్థ సేపియన్ ల్యాబ్స్ వివిధ దేశాల్లో శాంపిళ్లను సేకరించింది
విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనకబడిపోతున్నారు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే క
పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చి�
పిల్లలు మొబైల్ లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? అదే ధ్యాసగా ఎందుకు సా గుతున్నారు. ఎవరో మొబైల్ తాంత్రిక ప్రయోగం చేసినట్టుగా దా నిని దూరం చూస్తే ఉద్వేగాలను కో ల్పోతున్నారు. గుక్కపెట్టి ఏడుస్తూ బేజారెత్�
పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోయి.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది హైదరాబాదులోని నిలోఫర్ దవాఖాన. వివిధ కారణాలతో తక్కువ బరువుతో జన్మించడం, ఇతర అనారోగ్�
నాలుగేండ్ల పిల్లోడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరెంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
నేటి బాలలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేమైన దృష్టి సారించి వారి ఆరోగ్య వివ�
స్వాతి (మార్చిన పేరు) చంద్రబింబంలాంటి మొహంతో చక్కగా ఉంటుంది. ఆ అందానికి గ్రహణం పట్టినట్టు కాంతిహీనమైన కళ్లు. ఆ చూపులో సముద్రమంత విషాదం. వాళ్ల నాన్న తాగుడుకు బానిస. మద్యానికి డబ్బుల్లేక బంగారు గొలుసు కోసం �
‘నేటి బాలలే రేపటి పౌరులు..వారిని కాపాడుకుంటేనే దేశ సంపదగా మారుతారు’ అనే మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతున్నది. చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ను అందించే సమున్నత లక్ష్యంతో అడుగులు
ట్రాఫిక్ నిబంధనలు.. పాటించకపోతే జీవితాలు చెల్లాచెదురవుతాయి. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటువంటి విషయాలపై చిన్నారులకు ట్రాక్స్ఎస్ సొసైటీ సంస్థ రైడ్ టూ సేఫ్టీ పేరుతో సామాజిక �
: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్వజన దవాఖానలోని పిల్లల విభాగం యంత్రాంగానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. చిన్న పిల్లల వార్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ఆప్యాయతతో �
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన (హెల్త్ సిటీ) దసరా నాటికి సిద్ధమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.