మీ పిల్లలు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారా? అందులో వారు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసమే సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్టు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మం
మా బాబు వయసు ఎనిమిదేండ్లు. తరచూ కండ్లలో నీళ్లు కారుతూ ఉంటాయి. కళ్లు రుద్దుకుంటాడు. కంటి పరీక్షలు కూడా చేయించాం. ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. కళ్లజోడు వాడమంటున్నారు. కొవిడ్ సమయం నుంచీ మా వాడికి కంప్యూటర�
Amazon Forest | ఎంతో ప్రమాదకరమైన అమెజాన్ అడవిలో 40 రోజుల పాటు చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులు కొలంబియాలోని మిలటరీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
రాకెట్ను ఆకాశంలో పంపడం కంటే.. పిల్లల్ని పెంచి పెద్దచేసి వృద్ధిలోకి తీసుకురావడమే కష్టమైన పని. అందులోనూ ప్రతి బిడ్డా ప్రత్యేకమే. పిల్లల స్వభావాన్ని బట్టి పెంచే పద్ధతులను ఎంచుకోవాలి.
పిల్లలు తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా? ఫిట్స్ వస్తున్నాయా? వాంతులు చేసుకుంటున్నారా? అయితే నిర్లక్ష్యం చేయకండి. అవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు. అందులోనూ ఐదేండ్లలోపు పిల్లల విషయంలో మరింత జాగ్�
బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని గోమారం గ్రామంలో సర్పంచ్ లావణ్యమాధవరెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్లతో కలసి బడిబాట �
Sudan | సుడాన్ (Sudan)పై పట్టుకోసం సాయుధ బలగాల మధ్య రెండు నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా ఆకలికి తాళలేక రాజధాని ఖార్టూమ్లోని ఓ అనాథాశ�
వెట్టిచాకిరి నుంచి 20 మంది బాలలకు విముక్తి లభించింది. ఒడిశా, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలించి ఇటుక బట్టీల్లో పనిచేయిస్తుండగా 10 నుంచి 17 ఏండ్లలోపు పిల్లలను అధికారులు రక్షించారు.
స్మార్ట్ఫోన్లు వచ్చాక ప్రపంచ జీవన గమనమే మారిపోయింది. అరచేతిలో ప్రపంచంతో అద్భుతాలు ఆవిష్కరించింది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది కాదనలేని నిజం. కానీ, మంచి వెంటే చెడు ఉన్నట్టు స్మార్ట్ఫోన్ల వినియోగం తర్వాత అన
చిన్న వయసులో ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో భవిష్యత్తులో అసాధారణ రీతిలో మానసిక సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అమెరికా సంస్థ సేపియన్ ల్యాబ్స్ వివిధ దేశాల్లో శాంపిళ్లను సేకరించింది
విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనకబడిపోతున్నారు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే క
పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చి�