తల్లి కంగారూ తన బిడ్డను శరీరానికి హత్తుకున్నట్టే, తల్లి కూడా తన శిశువును ఎక్కువ సేపు ఎత్తుకుంటే ఎన్నో లాభాలు. ముఖ్యంగా బిడ్డ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్నే ‘కంగారూ కేర్’ అంటారు. కంగారూ అనే జంతువు త�
గతవారం చెప్పుకొన్నట్టు, శరీరంలో తగినంత బ్రౌన్ ఫ్యాట్ లేకపోవడం, కాళ్లూ చేతులు పూర్తిగా ముడుచుకునే శక్తి నశించడం.. తదితర కారణాల వల్ల అసలే బరువు తక్కువగా ఉన్న నవజాత శిశువులు శరీర ఉష్ణోగ్రతను త్వరగా కోల్ప�
CBI | దేశ వ్యాప్తంగా ఆన్లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్పై సీబీఐ పంజా విసిరింది. ఆన్లైన్ వేదికగా చిన్నారులను కొందరు లైంగికంగా వేధిస్తున్నట్టు సీబీఐ గుర్తించింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్ల
బాలల దినోత్సవం పిల్లలదేనా? పిల్లల్లోని పెద్దలదీ! ప్రతి వ్యక్తిలోనూ ఓ పసివాడు ఉంటాడు. అప్పుడప్పుడూ మారాం చేస్తుంటాడు, మొండికేస్తుంటాడు. ఆ బిడ్డను లాలించాలి, ప్రేమించాలి. పసితనంనాటి మానసిక గాయాలేవో ఆ చిన్�
31 children commit suicide every day in the country | దేశంలో చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వివిధ రకాల కారణాలతో రోజుకు 31 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయం
ధారూరు : బాల్య వివాహాలు చేయరాదని, ఎవరైనా బాల్య వివాహాలు చేసిన, వారికి సహాకరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ధారూరు ఎంపిడీవో ఉమాదేవి అన్నారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలోని తాసిల్దార
రవీంద్రభారతి : బతుకమ్మ సంబురాలు 2021లో భాగంగా భాషాసాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన 30 రోజుల కిడ్స్ డ్రామా ఆన్లైన్ శిక్షణా-2 కార్యక్రమంలో పిల్లలు తమ నటన చాత�
Covid Vaccine For Kids | ప్రాధాన్యత క్రమంలో పిల్లలకు కరోనా టీకా : ఎన్కే అరోరా | దేశంలో పిల్లలకు కొవిడ్-19 టీకాల డ్రైవ్ ప్రారంభమైన తర్వాత ప్రాధాన్యత క్రమంలో
టీకాలు వేయనున్నట్లు నేషనల్
Covid-19 Vaccine for Kids | పిల్లలకు కరోనా టీకాలు ఎప్పుడు?.. ఎవరికి ముందుగా వేస్తరంటే? | దేశంలో 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన జైకోవ్-డీ టీకాకు డ్రగ్స�
ఇంట్లో ఎవరికి దగ్గు వచ్చినా వెంటనే మందుల షాపుకెళ్లి, ఏదో ఒక ఔషధం తెస్తాం. తోచిన డోసేజీలో వాడేస్తాం. నిజానికి దగ్గుకు కారణాలు అనేకం. వాటిని లోతుగా పరిశీలించకుండా ఇష్టం వచ్చిన మందులను వాడటం ప్రమాదకరం. మార్క
న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ ఆందోళన మధ్య కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. అతిత్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పిల్లల