షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో అంగాన్వాడీ భవనం ప్రారంభం నందిగామ : మహిళ, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ
చేవెళ్ల టౌన్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీడీపీవో శోభారాణి, చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంల�
షాద్నగర్టౌన్ : తల్లిపాలతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపాలిటీలోని 22వ వార్డు కౌన్సిలర్ సరితయాదగిరియాదవ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం వార్డులోని అంగన్వాడీ కేంద్రం�
బయోలాజికల్-ఈకి అనుమతి నిరాకరణ | కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహణ కోసం ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ చేసుకున్న దరఖాస్తును నిపుణుల కమిటీ తిరస్కరించింది. 18 సంవత్సరాల
ఐజ్వాల్, జూన్ 21: ఒకవైపు దేశంలో జనాభా నియంత్రణకు రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతుంటే మిజోరాంకు చెందిన ఒక మంత్రి మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్న కుటుంబ పెద్దకు లక్ష రూపాయల నగదు బహు�
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం | కరోనా మహమ్మారి థర్డ్ వేవ్లో పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల మధ్య రెండు టీకా కంపెనీలు శుభవార్త చెప్పాయి.
కరోనా థర్డ్ వేవ్లో పిల్లలపై ప్రభావం తక్కువే : అధ్యయనం | కరోనా మూడో దశ ఉధృతి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అభిప్రాయాలు వాస్తవం కాకపోవచ్చని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
నవంబర్ నాటికి పిల్లలకు కొవిడ్ టీకా! | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా ముమ్మరంగా సాగుతున్నది. అన్ని రాష్ట్రాలు 18 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నాయి.
‘థర్డ్ వేవ్’లో.. ఇల్లే రక్షణ కవచం కన్నవారే ‘రోగ నిరోధక శక్తులు’ ఫస్ట్ వేవ్.. వృద్ధులను వణికించింది.సెకండ్ వేవ్.. యువతను బలి తీసుకుంది.థర్డ్ వేవ్ .. బాల్యంపై గురి పెడుతుందా? అర్థం లేని కథనాలతో, అరకొర �
మోదీ ప్రభుత్వం నిద్ర లేవాలి : రాహుల్ గాంధీ | కరోనా రెండో దశలో దేశంలో విజృంభిస్తోంది. సెకండ్ ప్రభావం యువతపైనే తీవ్రంగా ఉంది. తొలి దశలో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది.