కొవిడ్ కొత్త వేరియంట్ వరంగల్వాసులను భయభ్రాయంతులకు గురిచేస్తున్నది. అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా వారికి పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్ర�
పిల్లలు ఎదగాలన్నా.. పెద్దలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ పోషకాహారం. ఇందులో మనిషి ఎదుగుదలకు కావాల్సిన మాంసకృత్తులతోపాటు అన్ని రకాల విటమి
గుజరాత్లో వేలాది మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేండ్ల లోపు చిన్నారుల్లో నూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్లలో(ఎన్ఆర్సీ) చేరే వారి సంఖ్య కూడా గణన�
నగరంలో వీధి కుక్కలు చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
బాలలపై లైంగిక నేరాల కేసులు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో లక్షలాదిగా పెండింగ్లో ఉన్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా, కనీసం వీటిని పరిష్కరించాలన్నా తొమ్మిదేండ్లు పడుతుంది.
జన్యుపరమైన కారణాల కంటే జీవనశైలి, అలవాట్లకు సంబంధించిన సమస్యలే టైప్-2 డయాబెటిస్కు మూలమని డాక్టర్ల ఆరోపణ. ఇప్పటి పిల్లలు ఇంటికంటే బయటి తిండికి ఎక్కువ అలవాటు పడిపోయారు.