పేదలు, కార్మికుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని, వాళ్ల గురించి ఆలోచించేది ఆయన ఒక్కరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పునరుద్ఘాటించారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరస�
క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకే సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న హనుమకొండ జిల్లా స్థాయి
రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా ఉద్యోగుల ఆత్మీయ స�
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో రైల్వే పట్టాల వద్ద ఆర్వోబీ స్థలాన్ని ఆయన అ
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మే ఒకటి నుంచి నిర్వహించనున్న కార్మిక సంక్షేమ మాసోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ సుబేదారి రెవెన్యూకాలనీలోని తెలంగాణ భవన
వచ్చే నెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ నగరానికి వస్తున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు.
కార్యకర్తలే నా ప్రాణం.. నియోజకవర్గ ప్రజలే నా బలగం అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పనికిరాని పార్టీలో గుర్తిం పు పొందాలనే నాయకులు, కొంతమంది చిల్లరగాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి �
మడికొండ సత్యసాయి కన్వెన్షన్లో మంగళవారం జరిగే బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదా
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశానికి దిక్సూచిగా మారనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
చారిత్రక ఓరుగల్లు నగరంలోని భద్రకాళి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహ్మోత్సవ
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్ నాలుగో డివిజన్ పెద్దమ్మగడ్డలోని ఆర్ఆర్ �