వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ప్రభు త్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కాజీపేట పట్టణం 48వ డివిజన్లో
గులాబీ జెండాకు ప్రజలు అండగా ఉంటున్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో రెండు, మూడు అందుతున్నట్లు వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ కుమార్పల్లి �
వీధి వ్యాపారులు నగరంలో నిర్మించిన వెండర్స్ జోన్లోనే తమ వ్యాపారాలు చేసుకొని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ సిక్తా పట�
అభివృద్ధి, సంక్షేమమే తమ ఎజెండా అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ 60వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ వరంగ�
ఉద్యోగులతో తనకు విడదీయలేని ఆత్మీయ అనుబంధం అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో భవన్లో ఉద్యోగులను చీఫ్ విప్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భం�
భారీ వర్షాలతో నిండా మునిగిన వరంగల్ నగరానికి రాష్ట్ర సర్కారు అండగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసం కాగా, తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూ�
కార్మికులకు ఏనాడూ రుణాలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు చేసిన లక్షల కోట్ల అప్పులను మాత్రం మాఫీ చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. కార్మికులకు పని గంటలు, కనీస �
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం 47వ డివిజన్లోని ఇంపీరిల్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగరావు అధ్యక్�
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 48వ డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరంగల్ పర్యటనకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం నియోజకవ
తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ ఆని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం భద్రకాళీ బం�