డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన�
దేశానికి తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారమని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 59 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్ర�
వరంగల్లోని భద్రకాళి బండ్పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
వరంగల్ నగరం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గీతాజయంతి వారోత్సవాలను పురస్కరించుకుని వేయిస్తంభాల దేవాలయం నుంచి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించ�