BC Commission | జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్(BC Commission Chairman) హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi Kumari), డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) మర్యాద పూర్వకంగా కలిశారు.
Women Journalists | మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఏప్రిల్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతి కుమారి తెలిపా
ఎండాకాలంలో అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కా�
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో నంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయతీలు, 205 మున్సిపల్ వార్డుల్లో 12.29 లక్షల మందికి నేత్ర పరీక్
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈనెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలి�
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకున్నది. ఈసారి ప్రభుత్వ ప్రకటనల విషయంలో సీఎం కేజ్రీవాల్ సర్కార్ను ఎల్జీ టార్గెట్గా చేసుకొన్నారు. ప్రభుత్వ ప్రకట�
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని ‘చేజింగ్ సెల్' నిరంతరం పర్యవేక్షిస్తున్నదని పరిశ్రమల శాఖ ముఖ్య కా
భార్య నగలను బ్యాంకు నుంచి విడిపించి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించి విశ్రాంత చీఫ్ సెక్రటరీని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ�
Kerala Human Sacrifice | కేరళలోని పతనంతిట్ట నరబలి వ్యవహారంలో సిట్ దర్యాప్తు జరుపుతున్నది. హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురి అరెస్టు చేశారు. సిట్ శనివారం ఇద్దరు నిందితులు భగవాల్ సింగ్, లైలా ఇంటికి చేరుకొని