పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని సర్కారు ఈ నెల 14లోగా సర్వీసులోకి తీసుకుంటుందో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. క్యాట్ ఆదేశాలపై స్టే
ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని మరో రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీ�
రాష్ట్రంలో జనన-మరణాలు 100 శాతం నమోదు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లో శనివారం వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనన-మరణాలపై ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం దవాఖానలక�
తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్సుభాగ్ సింగ్ కొనియాడారు. ఈ పథకాల గురించి తెలుసుకొని.. అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంల�
గువాహటి, నవంబర్ 8: మిజోరాం మంత్రులకు హిందీ అసలు రాదని, కొందరికి ఇంగ్లిష్ కూడా రాదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మిజో భాష తెలియని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య
వైద్య సదుపాయాలు మరింత బలోపేతం అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి.. | బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, �