సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస�
దేశంలో బహిరంగ, ప్రైవేట్ ప్రదేశాలలో మహిళల హక్కుల పరిరక్షణకు చట్టపరమైన నిబంధనల కొరత ఏమీ లేనప్పటికీ, చట్టం ఒక్కటే న్యాయమైన వ్యవస్థను ఏర్పాటు చేయలేదని, సమాజం కూడా పితృస్వామ్య సామాజిక వైఖరిని విడనాడాల్సిన �
రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దళిత ఉపకులాలకు ఊరటనిస్తూ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసులో ఆగస్టు ఒకటిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్
జిల్లా న్యాయవ్యవస్థ ఎప్పటికీ సబార్డినేట్ కాదని, మొత్తం న్యాయ వ్యవస్థకు వెన్నెముక వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజలు న్యాయం కోసం మొదటగా జిల్లా న్యా�
మనకు లభించిన స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనవని, ఈ హక్కుల విలువ ఏమిటో ఇటీవల మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు మనకు గుర్తు చేస్తున్నాయని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్
సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదుల వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కేసులకు సంబంధించి న్యాయమూర్తులపై పడుతున్న ఒత్తిడిని ఎవ్వరూ పట్ట�
తన కూతురు కోరిక మేరకు తాను శాకాహారిగా మారినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీలో హైకోర్టులో డిజిటల్ న్యాయ నివేదికల ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నాక�
తొలిసారి ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం బెంచ్ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించగా.. కోర్టు రూమ్లోకి మీడియా కెమెరాలను కూడా అనుమతించారు.
ఖనిజాలపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్రాల చట్టసభలకు ఉంటుందని, పార్లమెంటుకు ఈ అధికారం ఉండదని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. రాష్ర్టాలకు దక్కే రాయల్టీ అనేది పన్ను కాదని కోర్టు స్పష
CJI DY Chandrachud: టీచర్ల నియామక ప్రక్రియను తప్పుపడుతూ కోర్టులో కేసు ఉండగా ఎందుకు అదనంగా సూపర్న్యూమెరరీ పోస్టులను సృష్టించారని, వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు రిక్రూట్ చేశారని బెంగా
CJI | సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సందర�
Supreme Court | ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల (Cases Against MPs And MLAs) విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
‘బిడ్డను మేము చంపలేము’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ 26 వారాల గర్భ విచ్ఛిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ డ