Pregnancy Termination | 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఓ మహిళకు ఇచ్చిన అనుమతిని రీకాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం భిన్నమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ద్విసభ్�
Sedition Law | బ్రిటిష్కాలం నాటి దోశద్రోహ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సమయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పిటిషన్ విచారణను �
వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు మరో మలుపు తిరిగింది. ఈ మసీదును హిందూ ఆలయంపై నిర్మించారో లేదో తేల్చాలని జిల్లా కోర్టు భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థ
అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణకు ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నది.
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ
వారణాసిలో ప్రసిద్ధి చెందిన జ్ఞానవాపి మసీదులో మతాచార వజు (కాళ్లు, చేతులు కడుక్కోవడం) కోసం తగిన ఏర్పాట్లు చేయవచ్చునా అనే అంశం పరిశీలనకు సమావేశం నిర్వహించాలని వారణాసి జిల్లా కలెక్టర్ను సుప్రీం కోర్టు ఆదే�
సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Chief Justice DY Chandrachud: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. తన చాంబర్లో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ కేసును డిస్కస్ చేశారు. ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డ గురించి మిగితా జడ్జిలతో కలిసి 40 నిమిషాల పాటు చర్చించారు.