MLA Bandari Lakshma Reddy | పారిశ్రామికవాడలలో నెలకొన్న సమస్యలను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముఖ్యంగా నూతనంగా ఐలా, సీఐఏ ఎన్నికలలో గెలుపొందిన కమిటీకి పూర్తి స్థాయిలో అందుబ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల -చర్లపల్లి, నల్లగొండలో 2025-26 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పవిత్రవాణి కర్ష తెలిపారు.
Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యే�
చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం(Cherlapally Open Jail) సూపరింటిండెంట్గా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఓపెన్ జైలు సూపరింటిండెంట్గా పనిచేసిన సమ్మయ్య రెండు నెలల క్రితం పదవీవిరమణ పొందారు.
Special Trains | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న 36 ప్రత్యేక రైళ్లను రెండు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ రైళ్లను పొడిగి
Drainage Water | చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయినగర్లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులలో డ్రైనేజీ మురుగునీరు ఏరులై పారుతుండటంతో కాలనీవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్ను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-కన్యాకుమారి-చర్
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. చర్లపల్లి (Cherlapally) నుంచి కాకినాడ (Kakinada Town) , నర్సాపూర్ (Narsapur)కు 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ
Hyderabad | చర్లపల్లి పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న శేషసాయి రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
లారీ డ్రైవర్లపై కేంద్రం విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలను చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర జనసేవ డ్రైవర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షకీల్, నాయకులు లాలాగౌడ్, జమ్మల్, సురేశ్ పేర్కొన్నార
చర్లపల్లి భరత్నగర్ రైల్వే క్రా సింగ్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.