Cherlapally | సెక్యూరిటీ లేని ఏటీఎంలను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో (Cherlapally) ఉన్న ఏటీఎం చోరీకి దుండగులు ప్రయత్నించారు.
మారేడ్పల్లి : పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చర్లప�
చర్లపల్లి : చర్లపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని చక్రీపురంలో చౌరస్తాలో డ్ర
చర్లపల్లి : చర్లపల్లి పారిశ్రామికవాడలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-3 అధ్యక్షుడు మియ్యాపురం రమేశ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నత విద్�