Nani | నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రూట్ మార్చాడు. మాస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. దసరా తర్వాత హిట్ 3 అనే మాస్ మసాలా మూవీతో పలకరించడానికి రెడీ అయ్యాడు.ఇటీవల సెన్సార్ కార్యక్రమ
కుల, చేతి వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే కొండంత భరోసా కలుగుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. చేతివృత్తులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం �
ములుగు జడ్పీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అండగా నిలిచారు. ఇటీవల జగదీశ్వర్ గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఇచ్చిన హా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన 29మంది లబ్ధిదా�
హోలీ పండుగ రోజు మానేరు వాగులో పడి మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలతో పాటు మంత్రి సొంతంగా మరో రూ.2 లక్షలు చెల్లిస్తానని ప్రకటిం
అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బాధితులకు రూ.26.66 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాం స్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. 13 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు మం జూరు కాగా, శుక్ర�
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక�
దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నమూనా అభివృద్ధిని కోరుకుంటున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఎన్.రాములు కాలు విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి �
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, 17 �
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బెంగళూరు: కన్నడ భాష, అంకెలతో ఉన్న చెక్ను సరిగా అర్థం చేసుకోలేని ఎస్బీఐ బ్యాంక్ శాఖ తిరస్కరించింది. దీంతో ఒక వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో చెక్ను అగౌరవ పరిచి తిరస్కరించిన ఎస్�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కు మంజూరైంది. ఇటీవల శ్రీనివాస్గౌడ్ కూతురు వివాహం కాగా.. కల్యాణ ల�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల