సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బీమా అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధి న్యాలకొండన్నపల్లికి చెందిన రైతు పిట్టల
అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
సామాజిక సంస్కరణవాది.. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు ఆమరణాంతం కృషిచేసిన మహనీయుడు.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది. ఎంతకాలం జీవించామన్�
సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన సకీర్తి ప్రసాద్కు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల
రూ.10 లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్కు వాటిని జారీ చేసినవారి అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మంగళవారం తెలియజేసింది. ఏప్రిల్ 4 నుంచి పా
ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంఎర్రుపాలెం రైతువేదికలో సీఎంరిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకున్న15 మంది లబ్ధిదారులకు రూ.4.68 లక్షలు విలువ చేసే చెక్