ఇండియన్ ప్రిమియర్ లీగ్( IPL ) 14వ సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లు ఆడటానికి దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. స్టార్ ప్లేయర్స్ ధోనీ( MS Dhoni ), రైనా, అంబటి రాయుడు నెట�
చెన్నై: ఇండియా టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వివాదంలో చిక్కుకున్నాడు. తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో కామెంట్రీ ఇస్తున్న రైనా అక్కడి సంస్కృతి గురించి మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రార
క్రికెటర్లకు ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందుకే రెగ్యులర్గా వ్యాయామం చేస్తుంటారు. అయితే, ఇటీవల ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్మెన్ సురేశ్రైనా నాన్స్టాప్ ఎక్సర్సైజ్ వీడియో వైరల్ అయ్యింది.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీకరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో అతడు ఆదివారం స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంది.అక్కడికి వెళ్లిన తర్వా�
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్కు కరోనా నెగెటివ్గా తేలిన విషయం తెలిసి�
చెన్నై: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ఇప్పటికే సాయం చేశాయి. తాజాగా చె�
ముంబై: ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో అందులోని ప్లేయర్స్, ఇతర సిబ్బంది వారి వారి ఇళ్లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వరకూ �
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. మంగళవారం ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత అతడో ట్వీట్ చేశాడు. ఇది ఇక ఎంతమాత్రం జోక్ కాదు. �
కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపిఎల్) ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఈ టోర్నమెంట్.. వాయిదా కా�
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో మ్యాచ్ వాయిదా పడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో బాలాజీకి కొవిడ్ పాజిటివ్గా తేలడంతో టీమంతా ఐసోలేషన్లో ఉంది. దీంతో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరగ
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్లతో గెలుపొందింది. 219 పరుగుల ఛేదనలో ఆల్రౌండర్�