ముంబై: ఆ మధ్య గెలిచే మ్యాచ్ను చేజేతులా ఓడిన కోల్కతా నైట్రైడర్స్ టీమ్పై ఆ టీమ్ ఓనర్ షారుక్ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలుసు కదా. అభిమానులకు క్షమాపణ కూడా చెప్పాడు. ఆ తర్వాత కూ�
ఉత్కంఠ పోరులో ధోనీ సేన గెలుపుపోరాడి ఓడిన కోల్కతాకమిన్స్, రస్సెల్ మెరుపులు వృథా ముంబై: బ్యాటింగ్లో భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. బౌలింగ్లోనూ సత్తాచాటి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుక�
ముంబై: ఐపీఎల్( IPL )- 2021లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders )తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) భారీ స్కోరు చేసింది. రైడర్స్తో పోరులో ఓపెనర్లు డుప్లెసిస్(95 న�
రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టినచెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో ధోనీసేనకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఆ�
ముంబై: 40 ఏళ్ల వయసులో ఇంకా నేను బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను. ఫిట్గా ఉండటానికే ప్రయత్నిస్తాను.. ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అన్న మాటలు. ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స�
రాజస్థాన్పై ధోనీసేన ఘన విజయం.. రాణించిన మొయిన్, జడేజా బ్యాట్స్మెన్ సమిష్టి కృషికి.. బౌలర్ల నిలకడ.. ఫీల్డర్ల సహకారం తోడవడంతో ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. తలా కొన్ని పరుగ
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ధోనీ మరో అర�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. పంజాబ్ విసిరిన 107 పరుగుల లక్ష్యాన్ని మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండ�
ముంబై: యంగ్ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ ఆదుకోవడంతో చెన్నైతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పరువు నిలుపుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష�
ముంబై: ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న తన రెండో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. ఈ మ్యాచ్కు తొలి మ్యాచ్ ఆడిన టీమ్తోనే చెన్నై బ
ముంబై: ఐపీఎల్లో తొలి మ్యాచ్లోనే ఓడి, తాను కూడా డకౌటై, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సూప�
ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ డేంజర్లో పడ్డాడు. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ సీజన్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట�