రాజస్థాన్పై ధోనీసేన ఘన విజయం.. రాణించిన మొయిన్, జడేజా బ్యాట్స్మెన్ సమిష్టి కృషికి.. బౌలర్ల నిలకడ.. ఫీల్డర్ల సహకారం తోడవడంతో ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. తలా కొన్ని పరుగ
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ధోనీ మరో అర�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. పంజాబ్ విసిరిన 107 పరుగుల లక్ష్యాన్ని మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండ�
ముంబై: యంగ్ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ ఆదుకోవడంతో చెన్నైతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పరువు నిలుపుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష�
ముంబై: ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న తన రెండో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. ఈ మ్యాచ్కు తొలి మ్యాచ్ ఆడిన టీమ్తోనే చెన్నై బ
ముంబై: ఐపీఎల్లో తొలి మ్యాచ్లోనే ఓడి, తాను కూడా డకౌటై, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సూప�
ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ డేంజర్లో పడ్డాడు. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ సీజన్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట�
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జరిమానాకు గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా మహీపై రూ.12లక్షల ఫైన్ పడింది. నిర్ణీత సమయంలో చెన్నై
ముంబై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్. తన టాప్ ఫామ్ను పృథ్వీ షా కొనసాగించిన వేళ చెన్నైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో ధావన్ కూడా చెలరేగి ఆడిన వి�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్లోనే ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో స్
దుమ్మురేపిన ఢిల్లీ ఓపెనర్లు చెన్నైపై క్యాపిటల్స్ ఘనవిజయం క్రికెట్లో తలపండిన గురువుపై.. శిష్యుడిదే పైచేయి అయింది. గతేడాది లీగ్లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్
నేడు చెన్నై, ఢిల్లీ మధ్య పోరు రాత్రి 7.30 గంటల నుంచి ముంబై: ‘మహీభాయ్ నాకు గురువుతో సమానం’ అని గతంలో చెప్పిన రిషబ్ పంత్ ఇప్పుడు ప్రత్యర్థి సారథిగా అతడినే ఢీకొననున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్ట