ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీకరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో అతడు ఆదివారం స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంది.అక్కడికి వెళ్లిన తర్వా�
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్కు కరోనా నెగెటివ్గా తేలిన విషయం తెలిసి�
చెన్నై: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ఇప్పటికే సాయం చేశాయి. తాజాగా చె�
ముంబై: ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో అందులోని ప్లేయర్స్, ఇతర సిబ్బంది వారి వారి ఇళ్లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వరకూ �
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. మంగళవారం ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత అతడో ట్వీట్ చేశాడు. ఇది ఇక ఎంతమాత్రం జోక్ కాదు. �
కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపిఎల్) ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఈ టోర్నమెంట్.. వాయిదా కా�
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో మ్యాచ్ వాయిదా పడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో బాలాజీకి కొవిడ్ పాజిటివ్గా తేలడంతో టీమంతా ఐసోలేషన్లో ఉంది. దీంతో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరగ
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్లతో గెలుపొందింది. 219 పరుగుల ఛేదనలో ఆల్రౌండర్�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో రోహిత్ శర్మ(35) ఔట�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లోచెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ మొయిన్ అలీ అర్ధశతకం సాధించాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్ల సాయంతో హాఫ్సెంచరీ పూర్తి చేస�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర సమరం జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోనిచెన్నై సూపర్ కింగ్స్ అమీత
ఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచిపాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తోజరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్�