క్రికెట్ అభిమానులకు వేసవిలో వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31న
ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. హ
తన వీడ్కోలుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా తాజాగా స్పందించాడు. 'నేను ధోనీ కోసం ఆడాను. ఆ తర్వాత దేశం కోసం ఆడాను. మేమిద్దరం ఎన్నో ఫైనల్స్ ఆడాం. వరల్డ్ కప్ గెలిచాం' అని తెలిపాడు. 2020 ఆగష్టు 15న ర�
వెటరన్ మీడియం పేసర్ జోగిందర్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్లో తొలిసారి భారత జట్టు విశ్వ విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర
MS Dhoni | రెండు, మూడు నెలల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ ఆడతాడో, లేదోననే ఆందోళనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఒకటి. ఈ జట్టుకు భారత మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో తను క�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో పదేండ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని అనధికారికంగా తెంచుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15 స�