ల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 27న) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. శార్ధూల్ తన హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. శార్దూల్ వివాహం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదహారో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది అనగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ పేసర్ కైలీ జేమీసన్ టోర్నీకి దూరం కానున్నాడు. �
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్తో ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడు. ఒకవేళ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరకుంటే ధోనీ మే 14న సీఎస్కే తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేసిన�
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ జాతరకు రంగం సిద్ధమైంది. పదిహేనేండ్లుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఐపీఎల్-16వ సీజన్ వచ్చే నెల ఆఖరి నుంచి ప్రారంభం కానుంది.
క్రికెట్ అభిమానులకు వేసవిలో వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31న
ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. హ
తన వీడ్కోలుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా తాజాగా స్పందించాడు. 'నేను ధోనీ కోసం ఆడాను. ఆ తర్వాత దేశం కోసం ఆడాను. మేమిద్దరం ఎన్నో ఫైనల్స్ ఆడాం. వరల్డ్ కప్ గెలిచాం' అని తెలిపాడు. 2020 ఆగష్టు 15న ర�
వెటరన్ మీడియం పేసర్ జోగిందర్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్లో తొలిసారి భారత జట్టు విశ్వ విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర
MS Dhoni | రెండు, మూడు నెలల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ ఆడతాడో, లేదోననే ఆందోళనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు.