ఉపనిషత్తుల వేదాంతం.. సూఫీతత్వం.. భారతీయత అన్ని మతాలకు, సంప్రదాయాలకు తగిన స్థానం ఇచ్చింది. మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్నప్పడు నిర్మించిన రెండు మసీదుల్లో ఒకటి మక్కాలో ఉండగా, రెండవది కేరళలోని మలబారు తీరంలో ఉన
ఎలాంటి సందేశాలు, ఉపదేశాలు లేకుండా కథను రాసి మెప్పించగల రచయితలు అరుదుగా కనిపిస్తారు. ఆర్భాటపు సందేశాలతో కథను ముగించడం కంటే ఉద్విగ్నత, సంక్షుభిత్వాన్ని రచనలో కొనసాగిస్తూ సాఫీగా కథను నడపటం కొంతమందికే చెల�
కాకతీయ వంశజుల సామంతరాజుల్లో మల్యాల వంశీయులు ఒకరు. వీరు సాటి రేచర్ల, చెఱకు, విరియాల, నతవాడి, కోట, కాయస్థ, గోన వంశీయులతో పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పటిష్ఠపరచడానికి కృషి చేశారు.
ఏ వ్యక్తి అయినా తనకు జన్మనిచ్చిన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద గలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తాను చేసిన పూర్వపుణ్యం వల్ల ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వల్ల ధ
ఏ కవితకైనా ‘శీర్షిక’ తలతో సమానం. కాబట్టి, దాని ప్రాముఖ్యం అంతా యింతా కాదు. అసలైన కవిత (the proper poem) తో శీర్షిక పూర్తిగా కలిసి పోవాలి. శీర్షికకూ కవితకూ మధ్య అతుకు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అసలు కవిత విడి అయి ఒక మొండెంగా మ�
మలిదశ తెలంగాణ పోరాటంలో విద్యార్థులు, మేధావులు, రచయితలు తెలంగాణ వాదం కోసం ఎనలేని కృషి చేశారు. సకల జనులంతా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర సాధనోద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుదీర్ఘ పోరాటం, అనన్య త్యాగాలతో త�
నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో బోయ జంగయ్య రచనలు చేశారు. జంగయ్య నల్గొండ జిల్లా, రామన్న పేట తాలూకాలోని పంతంగి గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు 1942 అక్టోబరు1న జన్మించారు. వృత్తి రీత్యా ప్రభుత�
తెలంగాణ ప్రాంతంలో సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత్య కృషి ప్రత్యేకంగా పేర్కొనదగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతంలో సంస్థానాలు ఎందరో కవి పండితులకు ఆవాసమై సాహిత్య సుగంధాలను వెదజల్లాయి. ఆ సంస్థానాల్లో గద