పాలమూరు జిల్లా నడిగడ్డ బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి-సరస్వతమ్మలకు 1929 ఆగస్టు 8న పాకాల యశోదారెడ్డి జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు నిషేధం.
వర్తమాన సామాజిక రుగ్మతలను సాహసంతో, నిబద్ధతతో కథా వస్తువులుగా మలుచుకొని సాహితీ సృజన చేసిన కథా రచయిత్రి కోట్ల వనజాత. అవినీతి, లంచగొండితనం, బంధుప్రీతి లాంటి చీడపీడలను నిరసిస్తూ ఆమె అనేక కథలు రాశారు. ఆ కథల సం�
ఎవరి ముందు వారికి అనుకూలంగా మాట్లాడుతూ, క్రూర కర్మములాచరిస్తూ కొందరు అవకాశవాదంతో వ్యవహరిస్తుంటారు. ఇతరుల్లో తప్పులను మాత్రమే వెతకటానికి రంధ్రాన్వేషణ చేస్తూ, పరుల మేలు ఓర్వనివారిని వారు ఎంతటి వారైనను ద
ఒక భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పేది ఆ భాషలో వెలిసిన సాహిత్యమే. సంస్కృతం, తెలుగు, తమిళం మొదలైన భాషలు నేటికీ నిలిచి ఉండటానికి కారణం ఆయా భాషల్లో వెలిసిన అద్భుతమైన సాహిత్యమే.
నల్లగొండ జిల్లాలోని కొలనుపాక అటు శైవ, వైష్ణవ దైవతాలు, ఇటు జైన, బౌద్ధ దైవతాలు కొలువైన క్షేత్రం. పలు రాజ వంశాలకు చెందిన రాజులు ప్రజారంజక పాలకులుగానే కాకుండా వారి అవసరాలు తీరుస్తూ, దైవచింతన,
ఉపనిషత్తుల వేదాంతం.. సూఫీతత్వం.. భారతీయత అన్ని మతాలకు, సంప్రదాయాలకు తగిన స్థానం ఇచ్చింది. మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్నప్పడు నిర్మించిన రెండు మసీదుల్లో ఒకటి మక్కాలో ఉండగా, రెండవది కేరళలోని మలబారు తీరంలో ఉన
ఎలాంటి సందేశాలు, ఉపదేశాలు లేకుండా కథను రాసి మెప్పించగల రచయితలు అరుదుగా కనిపిస్తారు. ఆర్భాటపు సందేశాలతో కథను ముగించడం కంటే ఉద్విగ్నత, సంక్షుభిత్వాన్ని రచనలో కొనసాగిస్తూ సాఫీగా కథను నడపటం కొంతమందికే చెల�