బైకు దొంగతనానికి వచ్చిన దొంగలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించామని రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్ ఎత్తుకెళ్తున్న దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా ఓ దొంగ జేబులో ఉన్న పెట్రోల్తీసుకుని, వారిపై జల్లి నిప్పంటించారు. శనివారం సాయంత్ర�
సరైన పత్రాలు లేని 69 దిచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజల్లో కలిసి పనిచేసేందకు కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
Urea | గత రెండు వారాలుగా యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయాన్నేఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రాథమిక పరపతి సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడ్డ ఎరువులు దొరకడం లేదు.
Teachers | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియమించాలని, ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317బాధితులందరికి న్యాయం చేయాలన్నారు.
Land issues | చేగుంట మండలపరిధిలోని పులిమామిడి,కిష్టపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్రీకాంత్ గ్రామంలోని పలువురు రైతులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, కొన్ని ద
తిమ్మాజిపేట మం డలం చేగుంటలో రైతులు ఎర్రగొల్ల భీమయ్య, యాదిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద శనివారం సాయంత్రం గేదెదూడలను కట్టేసి వచ్చారు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా, మూడు దూడలపై అడవి జంతువు దాడి చేసి చంపిన ట్లు గుర్త
Irrigation Water | తలాపున గోదావరి నీళ్లు వస్తున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరు రావడం లేదని మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇందుప్రియాల్ చౌరస్తాలోని రామాయంపేట కెనాల్ వద్ద ఇవాళ
రో�
వారిద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లైనప్పటి నుంచి ఒకరిని విడికి ఒకరు ఉండలేని పరిస్థితి. అలా వారి సంసార జీవితం సాగుతూ వచ్చింది. అంతలోనే భర్తను అనారోగ్యం చుట్టుముట్టింది.
Chegunta | ఆధ్యాత్మిక కేంద్రంగా కర్నాల్పల్లి షిర్డీసాయిబాబా దేవాలయం విరాజిల్లుతోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండల పరిధిలోని కర్నాల్పల్లి భక్తాంజనేయ, షిర్డీ సాయిబాబా దేవా�