Minister KTR | జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఇరుకైన గదులతో కార్యాలయం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రభుత్వం నూతనంగా చేగుంట మండల పరిషత్ కార్యాలయాన్ని మంజూరు చేసి, అన్ని హంగులతో అన్ని కార్యాలయ�
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�
చేగుంట, ఆగస్టు 18: లంచం తీసుకొంటూ మెదక్ జిల్లా చేగుంట డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్కు చెందిన రఘునాథ్రెడ్డి చేగుంట మండలం గొల్లపల్లిలో ఏడాది క్రితం తొమ్మిది
NIA | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తున్నది. నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో ఉప్పల్ చిలుకానగర్లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంటిపై ఎన్ఐఏ అధికారు�
దంపతుల ఆత్మహత్య| మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. ద�