జిల్లా కేంద్రం వీరన్నపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రెండున్నర నెలలుగా తరుచూ కనిపిస్తుండడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నప్�
పదకొండురోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుం డా చేసిన చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. అవుటర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న మంచిరేవుల ట్రెక్ పార్కులో పది రోజులుగా సంచరిస్తూ కనిపించిన చిరుతపులిని పట్టుక
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చీతాల మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన నభా అనే ఆడ చీతా మరణించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Cheetah | దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో చిరుత ‘నిర్వా’ (Nirva) ఐదు కూనలకు జన్మనిచ్చింది.
Srisailam | శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా చిరుతను చూసి ఉలిక్కిపడ్డారు.
మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి మరో రెండు చీతాలు (Cheetah) అడుగుపెట్టాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను నేషనల్ పార్కులోకి బుధవారం విడుదల చేశారు.
Hyderabad | మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తుందన్న వార్త హైదరాబాద్లో కలకలం సృష్టించింది. మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని చెబుతూ ఓ వీడియో వైరల్ కావడంతో నగర వాసులు భయాందోళన�
Cheetah | ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో చిరుతపులి సంచరిస్తున్నది. పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. ఆ క్రమంలో ములుగుతో పాటు మదనపల్లి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చ