శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగూడలో సంచరిస్తున్నది.. చిరుత పులి కాదు.. అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీ శాఖ అధికారులు �
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ అడవుల్లోని జన్నారం, తాళ్లపేట, ఇందన్పెల్లి, ఉడుంపూర్, బీర్సాయిపేట, కడెం రేంజ్ల పరిధిలోని కోర్ ఏరియా ప్రాంతాల్లో పులి మినహా మాంసాహార, శాఖాహార జంతువుల గణన చేపడుతున్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ వద్దకు వివిధ అటవీ జంతువులు దాహం తీర్చుకునేందుకు వచ్చి ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అందులో ఒక చిరుత కూడా ఉన్నది.
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు చికింది. నాలుగు రోజుల క్రితం ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కనిపించిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరుత కదలికలు సీసీ కెమ�
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒకే ప్రాంతంలో చిరుత తిరుగాడుతున్న�
ఒక చెరువు కాడ ఒక తాబేలు ఉంటుండె. ఆన్నే ఉండే నక్క.. గీ తాబేలుకు దోస్తు. ఇద్దరూ కల్శి మెల్శి తిరిగెటోళ్లు. కలిశే ఆడుకునేటోళ్లు. ఒకపారి రెండు ఆడుకుంటుండంగా.. మెల్లమెల్లగా ఒక చిరుతపులి ఆడికచ్చింది.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం శివారులోని మెట్టుగోడల ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున రైతు గొల్ల దేవరాజు పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తుండగా పొదల�
Nalgonda | నార్కెట్పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల
Cheetah | నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా (Jwala) అనే ఆడచీతా నాలుగు కూనలకు జన్మనిచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) బుధవారం వెల్లడించారు.
రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు.
కునో నేషనల్ పార్క్లో చీతాల మరణ మృదంగం కొనసాగుతున్నది. తాజాగా మంగళవారం మరో చీతా మృతి చెందింది. దీంతో నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందినట్టయ్యింది.
తిరుమల వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27 మధ్యలో శ్రీలక్ష్మి నారాయణస్వామి ఆలయం, రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, గుడ్డెలుగు తిరుగుతున్నట్టు కెమెరాలో రికార్డు అయిందని టీటీడీ తెలిపింది.
TTD | అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరి�