అవినీతికి కేరాఫ్గా నిలిచిన 14 రవాణా చెక్పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్పోస్టులను తొలగించాలని కేంద్రం గతం�
వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి లారీల్లో హైదరాబాద్లోకి ఇసుక అక్రమంగా ఎలా వస్తుం ది...? దీనికి సహకరిస్తున్న వారెవరు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం ది.
చెన్నూర్లో అడుగు పెడుతున్నారా.. అయితే మీరు పన్ను కట్టాలిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే. మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలోని కోటపల్లి మండలం పారుపల్లి వద్ద, చెన్
Jitesh V Patil | ఇతర రాష్ట్రాలలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దానిని వ్యాప్తిని నిరోధించేందుకు, ముందస్తు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కోళ్ల ది
ఇసుక అక్రమ రవాణాను నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దులో ప్రాంతల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసు, మైనింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలు, చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణాశాఖపై ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ చెక్ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్ర సరార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రవాణాశాఖకు �
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులతోపాటు తనిఖీ బృందాలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
మండలంలోని గూడెం చెక్పోస్ట్ వద్ద సోమవారం ఎస్ఐ ఎల్.భూమేశ్, ఎస్ఎస్టీం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. గూడెం చెక్పోస్ట్ వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలెరో పికప్, కారులో ప్ర�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అబ్జర్వర్ రాజేశ్కుమార్సక్సేనా ఐపీఎస్(ఐజీపీ) సూచించార
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా మూడు అంతర్రాష్ట్ర, ఐదు అంతర్ జిల
ఎంపీ ఎన్నికల దృష్ట్యా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం భారీగా తరలించే అవకాశమున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు చెక్పోస్టుల ఏర్పాటు చేసి తనిఖీల
లోక్సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.9.17 కోట్లు సీజ్ చేశామని ఎస్పీ చందనాదీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, అడవిదేవు�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఎస్పీ అఖిల్మహజన్ ఆధ్వర్యంలో రాత్రిబంవళ్లు ముమ్మురంగా
: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట తనిఖీలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.