ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి �
డ్యామ్ల నిర్వహణ, పర్యవేక్షణపై కేంద్రం గుత్తాధిపత్యం కుట్రపూరితంగా డ్యామ్ సేఫ్టీ బిల్లు ఆమోదం రాష్ట్రంలోని 185 ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి! అందులో రామప్ప, లక్నవరం, ఉస్మాన్సాగర్ ప్రైవేటీకరణ దిశగా
తల్లీకుమారుడు మృతి | ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న చెక్డ్యామ్ గుంతలోపడి తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.