వర్షపు నీటిని ఒడిసి పట్టి, నీటి వృథాను అరికట్టి వ్యవసాయ భూములకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు, చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతున్నది.
వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణ వినియోగం, యాజమాన్య పద్ధతులపై శుక్రవారం �
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగు నీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడిన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలో నీళ్ల సమస్యను అధిగమించి తలెత్తుకొని నిలబడింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట
రూ.59 కోట్లతో శరవేగంగా పనులు జాతీయ రహదారికి నేరుగా కనెక్టివిటి అదనంగా 2 వేల ఎకరాలకు సాగునీరు మరింత పెరగనున్న భూగర్భ జలాలు కురుమూర్తి ఆలయం కొండపైకి ఘాట్ రోడ్డు ఇక నేరుగా కొండమీదకు.. ఫలించిన దేవరకద్ర ఎమ్మెల�
నిజామాబాద్ : ఎడతెరిపి లేకుండా భారీ వార్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామం వద్ద పెద్దవాగు పై తెగిన చెక్ డ్యామ్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశ�
మంజీరా నదిలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు వరాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ-బిచ్కుంద రహదారిపై ఉన్న మంజీరా బ్రిడ్జి పైనుంచి.. నదిలో న�
ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి �
డ్యామ్ల నిర్వహణ, పర్యవేక్షణపై కేంద్రం గుత్తాధిపత్యం కుట్రపూరితంగా డ్యామ్ సేఫ్టీ బిల్లు ఆమోదం రాష్ట్రంలోని 185 ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి! అందులో రామప్ప, లక్నవరం, ఉస్మాన్సాగర్ ప్రైవేటీకరణ దిశగా
తల్లీకుమారుడు మృతి | ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న చెక్డ్యామ్ గుంతలోపడి తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.