అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పెంట్లవెల్లి స్వరాష్ట్రంలో మండలంగా ఏర్పాటైన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎమ్మెల్యే బీరం �
నీటి వృథాకు చెక్ పెట్టేందుకు సర్కార్ పూనుకున్నది. వాగులపై చెక్డ్యాంలతో భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించారు.
మండు వేసవిలోనూ ఉమ్మడిజిల్లాలో కొన్ని ప్రాంతాలు పర్యాటకుల మనుస్సును దోచుకుంటు న్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోనూ పురాతన చెక్డ్యాం ఉన్నట్లు చుట్టుపక్కల వారికి తప్పా బయటి ప్రపంచానికి
దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల పరిధిలో గల పేర్వాల ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతున్నది. వేసవిలోనూ మత్తడి దూకుతున్నది. మైనర్ ఇరిగేషన్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట
ఆరుగురు బాలికలు నీట మునిగి మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు ఆక్కాచెల్
పక్కనే గోదావరితోపాటు దాని ప్రధాన ఉపనది మానేరు ఉన్నా నాడు గుక్కెడు నీటికోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు అరిగోస పడ్డది. సాగునీటి సంగతి పక్కన పెడితే తాగునీటికీ అష్టకష్టాలు పడింది. ‘మా నీళ్లు గోదావరి పా
చెక్డ్యాంల నిర్మాణంతో భూ గర్భజలాలు పెరిగాయని, దీంతో రైతులకు ఊరట లభిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ శివారులో ని అటవీ ప్రాంతంలో చేపట్ట�
ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధిక
నీటి వనరులు గలగలా పారుతున్నాయి.. ఎవుసం కళకళలాడుతున్నది... ఇదంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి ఫలితం! కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని నీటి కరువుతో కొట్టుమిట్టాడుతున్న మెతుకు సీమకు మళ్లీ బత
వర్షపు నీటిని ఒడిసి పట్టి, నీటి వృథాను అరికట్టి వ్యవసాయ భూములకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు, చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతున్నది.
వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణ వినియోగం, యాజమాన్య పద్ధతులపై శుక్రవారం �
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగు నీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడిన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలో నీళ్ల సమస్యను అధిగమించి తలెత్తుకొని నిలబడింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట
రూ.59 కోట్లతో శరవేగంగా పనులు జాతీయ రహదారికి నేరుగా కనెక్టివిటి అదనంగా 2 వేల ఎకరాలకు సాగునీరు మరింత పెరగనున్న భూగర్భ జలాలు కురుమూర్తి ఆలయం కొండపైకి ఘాట్ రోడ్డు ఇక నేరుగా కొండమీదకు.. ఫలించిన దేవరకద్ర ఎమ్మెల�
నిజామాబాద్ : ఎడతెరిపి లేకుండా భారీ వార్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామం వద్ద పెద్దవాగు పై తెగిన చెక్ డ్యామ్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశ�
మంజీరా నదిలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు వరాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ-బిచ్కుంద రహదారిపై ఉన్న మంజీరా బ్రిడ్జి పైనుంచి.. నదిలో న�