మండలంలోని మెరునిపరు గ్రామంలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెక్డ్యాం దెబ్బతిన్నది. చెక్డ్యాం పక్కన నిర్మించిన సైడ్ బండ్(మట్టి, బండరాళ్లు) వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో నిలువ ఉండాల్సిన వరద నీరు
నాలుగేళ్ల క్రితం చింతలమానేపల్లి సమీపంలోని వాగుపై చెక్డ్యాం నిర్మించగా, ప్రస్తుతం పూర్తిగా అడుగంటిపోయింది. బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ చెక్డ్యాం కింద రైతులు రంది లేకుంట యేటా రె
గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చిన్న నీటిపారుదల పథకాలతో ఆయకట్టు గణనీయంగా పెరిగిందని మరోసారి స్పష్టమైంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో వాటి అనుసంధానం వల్
Peddapalli | పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో చెక్డ్యామ్ పేల్చివేతకు కుట్ర జరిగింది. హుస్సేన్మియా వాగుపై నిర్మితమైన ఈ చెక్డ్యామ్ను జిలెటిన్ స్టిక్స్తో పేల్చివేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నిం
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృథాగా పోతున్న నీటికి ‘చెక్' పెట్టింది. నాన్ కమాండ్ ఏరియాల్లో సైతం రెండు పంటలకూ పుష్కలంగా నీరందించేందుకు చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సాగునీటి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పెంట్లవెల్లి స్వరాష్ట్రంలో మండలంగా ఏర్పాటైన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎమ్మెల్యే బీరం �
నీటి వృథాకు చెక్ పెట్టేందుకు సర్కార్ పూనుకున్నది. వాగులపై చెక్డ్యాంలతో భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించారు.
మండు వేసవిలోనూ ఉమ్మడిజిల్లాలో కొన్ని ప్రాంతాలు పర్యాటకుల మనుస్సును దోచుకుంటు న్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోనూ పురాతన చెక్డ్యాం ఉన్నట్లు చుట్టుపక్కల వారికి తప్పా బయటి ప్రపంచానికి
దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల పరిధిలో గల పేర్వాల ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతున్నది. వేసవిలోనూ మత్తడి దూకుతున్నది. మైనర్ ఇరిగేషన్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట
ఆరుగురు బాలికలు నీట మునిగి మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు ఆక్కాచెల్
పక్కనే గోదావరితోపాటు దాని ప్రధాన ఉపనది మానేరు ఉన్నా నాడు గుక్కెడు నీటికోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు అరిగోస పడ్డది. సాగునీటి సంగతి పక్కన పెడితే తాగునీటికీ అష్టకష్టాలు పడింది. ‘మా నీళ్లు గోదావరి పా
చెక్డ్యాంల నిర్మాణంతో భూ గర్భజలాలు పెరిగాయని, దీంతో రైతులకు ఊరట లభిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ శివారులో ని అటవీ ప్రాంతంలో చేపట్ట�
ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధిక
నీటి వనరులు గలగలా పారుతున్నాయి.. ఎవుసం కళకళలాడుతున్నది... ఇదంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి ఫలితం! కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని నీటి కరువుతో కొట్టుమిట్టాడుతున్న మెతుకు సీమకు మళ్లీ బత