దేవరకద్ర నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.121 కోట్లకు పైగా వెచ్చించి, 27 చెక్డ్యాంలు నిర్మించారు. ఎంతవరద వచ్చినా అవి నేటికీ చెక్కుచెదరలేదు.
కోనరావుపేట మండలం వెంకట్రావుపేట, బావుసాయిపేట మధ్య మూలవాగులో ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మిస్తున్నది. చెక్ డ్యాం వద్ద ఉన్న ఇసుకను, సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుంచి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు, మర�
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 చెక్ డ్యామ్లు నిర్మించింది. ఒక్కో చెక్ డ్యామ్ కింద 300 ఎకరాల ఆయకట్టుకుపైగా సాగయ్యేది. దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి
చెక్డ్యాంను చూసేందుకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి గుర్ర�
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం లింగాల్చేడ్ గ్రామ వాగులో రేవంత్ సర్కారు రూ.8.40 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న చెక్డ్యాం పనుల్లో కాంట్రాక్టర్ డొల్లతనం బయటపడింది.
మండలంలోని మెరునిపరు గ్రామంలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెక్డ్యాం దెబ్బతిన్నది. చెక్డ్యాం పక్కన నిర్మించిన సైడ్ బండ్(మట్టి, బండరాళ్లు) వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో నిలువ ఉండాల్సిన వరద నీరు
నాలుగేళ్ల క్రితం చింతలమానేపల్లి సమీపంలోని వాగుపై చెక్డ్యాం నిర్మించగా, ప్రస్తుతం పూర్తిగా అడుగంటిపోయింది. బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ చెక్డ్యాం కింద రైతులు రంది లేకుంట యేటా రె
గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చిన్న నీటిపారుదల పథకాలతో ఆయకట్టు గణనీయంగా పెరిగిందని మరోసారి స్పష్టమైంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో వాటి అనుసంధానం వల్
Peddapalli | పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో చెక్డ్యామ్ పేల్చివేతకు కుట్ర జరిగింది. హుస్సేన్మియా వాగుపై నిర్మితమైన ఈ చెక్డ్యామ్ను జిలెటిన్ స్టిక్స్తో పేల్చివేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నిం
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృథాగా పోతున్న నీటికి ‘చెక్' పెట్టింది. నాన్ కమాండ్ ఏరియాల్లో సైతం రెండు పంటలకూ పుష్కలంగా నీరందించేందుకు చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సాగునీటి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని