ప్రీలాంచ్ పేరుతో 31 మందిని మోసగించి రూ.60 కోట్లు కాజేసిన జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఎండీ గుంటపల్లి శ్రీనివాసరావును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు ముందు ఆయన పోలీసుల దృష్టి మళ్లించేందు�
2023 కాంగ్రెస్ ఎన్నికల సభల్లో రాహుల్గాంధీ బీసీలకు స్థానిక రాజ్యాలు అప్పగిస్తామని గట్టిగా మాట్లాడారు. అదిప్పుడు చేస్తారా? అని తెలంగాణ బీసీ సమాజం ఎదురుచూస్తున్నది. రాష్ర్టాన్ని పాలిస్తున్న ఇక్కడి పెద్దల
ravi kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్ను ముంబైకి చెందిన ఓ బిల్డర్ మోసం చేశాడు. సుమారు 3.25 కోట్ల చీటింగ్ చేసినట్లు రవి కిషన్ కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త జైన్ జితేంద్ర రమేశ్కు 2012లో రవి కిషన్ డబ్బు ఇచ్చా�
మ్మడి కరీంనగర్ జిల్లాలో దళారుల నయా దందాలు వెలుగు చూస్తున్నాయి. అడ్డదారుల్లో సంపాదించుకోవాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే.. పేద, మధ్య తరగతి వ్యక్తుల మధ్య తలెత్తే భూ తగాదాలు, ఇండ్ల ని�
crime news | అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
పక్కింట్లో ఏవో అరుపులు వస్తుండడంతో అక్కడికి వెళ్లిచూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు తాళం పగలగొట్టి లొపలికి వెళ్లి చూసేసరికి ఒక షాకింగ్ సీన�