Hyderabad | ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. అమ్మాయి ఓకే చెప్పడంతో ఆమె నుంచి డబ్బులు తీసుకుని జల్సాలు చేశాడు. చివరకు అతని బాగోతం తెలిసి వదిలేస్తే వేధింపులకు గురిచేశాడు. రోడ్డుపై అటకాయించి బెదిరింపులకు పాల్పడ్డ
ఎస్సై జాబ్కు ప్రిపేర్ అవుతున్నా.. తొందరలోనే ఉద్యోగం వస్తుంది.. అప్పటిదాకా పెండ్లికి తొందరపెట్టకు.. కొంచెం ఓపిక పట్టు అని నమ్మించాడో యువకుడు. నిన్నే పెండ్లాడుతా అని చెప్పి తన కోరికను తీర్చుకున్నాడు. దాదా
Hyderabad | వెంగళరావునగర్, మార్చి 9: సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్న ఆ యువకుడి ఆశలతో ఆడుకున్నాడో కేటుగాడు. కన్సల్టెన్సీ పేరుతో మంచి కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. యువకుడి నుంచి రూ.2.25 లక్షలు త
Gold | బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ లారీ యాజమానికి సైతం ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం ఇలాగే పిట్టలు విక్రయించాడు. నంబర్ తీసుకొని నెల రోజుల తర్వాత బంగారం దొరికిందంటూ వాట్సాప్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు.
YS Jagan | ఏపీ ప్రజలకు అనేక హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు నమోదు చేయవద్దని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Hyderabad | వెంగళరావునగర్, జనవరి 31: ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ అమ్మాయిని నిలువునా ముంచాడో మోసగాడు.. పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కోరిక తీర్చుకోవడమే కాకుండా.. కడుపు వస్తే సీక్రెట్గా అబార్షన్ చేయించ�
Padmanabham | పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చే�
People climb school walls | పదో తరగతి పరీక్షల్లో చీటింగ్కు పాల్పడ్డారు. విద్యార్థులకు స్లిప్స్ అందించేందుకు కొందరు వ్యక్తులు స్కూల్ గోడలు ఎక్కారు. (People climb school walls) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
Marriage | భార్యలు దూరమై ఒంటరి జీవితం గడుపుతున్న పురుషులే అతడి టార్గెట్. మలిదశలో తోడు కోసం వెదుకుతున్న వ్యక్తులను పెండ్లి పేరు తో నమ్మించి, వారినుంచి లక్షలు దండుకోవడమే అతడి ప్లాన్. ఈజీ మనీ కోసం ఒకే యువతితో ము
Hyderabad | ఆస్తులకు సంబంధించిన పత్రాలను తాకట్టు పెడితే.. పెద్ద మొత్తంలో అప్పులిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కేసులో 9 మందిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నాబార్డ్ ఉద్యోగులకు కేంద్రం ధోకా ఇచ్చింది. వేతనాలపై గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం నాబా ర్డ్ ఉద్య
ఆన్లైన్లో పేకాటాడుతున్న వారు తెలివి మీరుతున్నారు. ఆన్లైన్లో వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకొని.. జూదమాడి.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆపై యంత్రం తయారు చేసిన మనిషితో పేకాట ఆడించి.. నిండా ముంచారని వి�
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఈసీఎల్) ఖాతాను సైబర్నేరగాళ్లు టేకోవర్ చేసి రూ.64 లక్షలు బురిడీ కొట్టించారు. బుధవారం సంస్థ ప్రతినిధులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు న�