నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఈసీఎల్) ఖాతాను సైబర్నేరగాళ్లు టేకోవర్ చేసి రూ.64 లక్షలు బురిడీ కొట్టించారు. బుధవారం సంస్థ ప్రతినిధులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు న�
Online Food Delivery | ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. ? అయితే ఒక్క క్షణం ఆలోచించాల్సిందేనట. ఆఫర్ల పేరుతో.. అసలు రేటు కంటే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తోందట. ఇదే విషయాన్ని ఒక కస్టమర్ ప్రూఫ్స్తో సహా బయటపెట్టాడు. ఆ�
వాషింగ్టన్: బాయ్ఫ్రెండ్ చీటింగ్ను సహించలేని ప్రియురాలు అతడ్ని కారుతో తొక్కి చంపింది. అమెరికాలోని ఇండియానాపోలిస్లో ఈ దారుణ సంఘటన జరిగింది. బాయ్ఫ్రెండ్ ఆండ్రీ స్మిత్ తనను చీటింగ్ చేస్తున్నట్లు 2
ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ
మూసాపేట: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ.. ఆ ఇంట్లోనే బంగారు ఆభరణాలు చోరీ చేసిన యువకుడిని కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ చంద్రశేఖర్, డీఐ అంజనేయులు, సీఐ నర్సింగ�
బడంగ్పేట: ఏ కష్టమూ చేయకుండానే క్షణాల్లో..నిమిషాల్లో కోటీశ్వరులమైపోదామనుకున్న కొందరు అత్యాశపరులు మాయలు, మంత్రాలను గుడ్డిగా నమ్మి 11 లక్షల రూపాయలు నష్టపోయారు. వివరాలిలా ఉన్నాయి. మీర్పేట సీఐ మహేందర్రెడ్
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ �
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�
కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్�
జనాన్ని మోసగించి డబ్బులు దండుకొంటూ, సెటిల్మెంట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ పోలీసు అధికారి అల్లం కిషన్రావు(62)ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడినుంచి నాలుగు నకిలీ తుపాకులు