విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని సీహెచ్సీని ఆయన సందర్శించ
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానలను బలోపేతం చేసింది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ�
లేబర్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ వైద్య పరీక్షలు చేస్తామని రామాయంపేట సీహెచ్సీ వైద్య సిబ్బంది దేవేందర్, ప్రమోద్ తెలిపారు. రామాయంపేటలోని సీహెచ్సీ దవాఖానలో శిబిరం ఏర్పాటు చేసి లేబర్ కార్డు ఉన్నవారి�
TB Patients | అర్వపల్లి మండల పరిధిలో ప్రస్తుతం క్షయ వ్యాధి మందులు వాడుతున్న బాధితులకు న్యూట్రీషన్లు కిట్లను మంగళవారం డాక్టర్ భూక్య నగేష్ నాయక్ ఆధ్వర్యంలో అర్వపల్లి ఆరోగ్యం కేంద్రం నందు పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యసేవలకు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీలో వైద్యులను చూపించుకుని మందులు తీసుకోవాలంటే రోగులకు చుక్కలు కనబడుతున్నాయి.సోమవారం దవాఖాన�
Hayatnagar | హయత్నగర్ మండల కార్యాలయం ఆవరణలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) గర్భిణులకు, రోగులకు నరకయాతనగా మారింది.
జైనూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఆదివాసీ సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జైనూర్ మండలం కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.
Physiotherapy | కండరాలు పట్టేశాయా..? ఇతర సమస్యలా..? డాక్టర్ ఫిజియోథెరపీ రిఫర్ చేశారా..? పల్లెటూరు కదా.. ఎలా? పట్నం పోవాలె గదా.. అని అనుకుంటున్నారా..? వేలకు వేలు అయితయ్ కదా ..? అని బాధపడుతున్నారా..? ఇక మీకు ఆ చింతే అవసరం లేదు.
ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వందల నుంచి వేలకు చేరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సిన్ డోస్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర�
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పంటల సాగు, ఉత్పత్తుల మార్కెటింగ్లో కీలకపాత్ర పోషిస్త�
మోర్తాడ్ మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో ఎన్నడూ జరగని విధంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో ముందుకుసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతిలో జి�
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఉట్నూ ర్ కేబీ కాంప్లెక్స్ వికాసం పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు.
మండలానికి ఒక సీహెచ్సీ ఏర్పాటు మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు 25 శాతం సబ్సిడీతో రుణం సౌకర్యం చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే �
అసెంబ్లీ జీరో అవర్లో ప్రస్తావించిన ఎమ్మెల్యే విఠల్రెడ్డి కుభీర్ : మండలకేంద్రం కుభీర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయాలని సోమవారం అసెంబ్లీ జీరో అవర్లో �