దేశంలో మొట్టమొదటి చాట్జీపీటీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ను వెలాసిటీ అనే సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘లెక్సీ’ పేరుతో తెచ్చిన ఈ టూల్ ద్వారా తమ వినియోగదారులకు సులువైన,
2023 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంవత్సరంగా నమోదు కానుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ ఏఐ-ఆధారిత టూల్స్ను ప్రకటించగా పరిశ్రమ మొత్తం ఏఐపై హాట్ డిబేట్ సాగిస్తోంది.
ఇంటర్ ఫెయిలైన ఓ వ్యక్తి ఊరిలో వ్యవసాయం చేసుకొంటున్నాడు. తనకు ఊరిలో ఉన్న 200 గజాల జాగాలో మంచి ఇల్లు కట్టుకోవాలనేది కల. ఒక రోజు సెకండ్హ్యాండ్లో కొనుక్కొన్న
మైక్రోసాఫ్ట్ చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్కు ఈ ఫీవరే పట్టుకొన్నది. సాధారణ సమస్యలే కాదు.. జీవిత సమస్యలకూ ఓ పరిష్కారం ఉన్నదని చెప్తూ భగవద్గీత జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చాడో బెంగళూరు సా
చాట్జీపీటీతో ఏఐ ఆధారిత ప్లాట్ఫాంలు వనరులు, సమయాన్ని పెద్ద ఎత్తన ఆదా చేస్తాయని పలువురు చెబుతుండగా ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో కొలువుల కోతకు ఆస్కారం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస�
Google-Anthropic | పాపులర్ చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది. ఓపెన్ ఏఐ ప్రత్యర్థి స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ సంస్థలో రూ. 3289 కోట్లపై చిలుకు పెట్టుబడులు పెట్టిందని సమాచారం.