2023 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంవత్సరంగా నమోదు కానుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ ఏఐ-ఆధారిత టూల్స్ను ప్రకటించగా పరిశ్రమ మొత్తం ఏఐపై హాట్ డిబేట్ సాగిస్తోంది.
ఇంటర్ ఫెయిలైన ఓ వ్యక్తి ఊరిలో వ్యవసాయం చేసుకొంటున్నాడు. తనకు ఊరిలో ఉన్న 200 గజాల జాగాలో మంచి ఇల్లు కట్టుకోవాలనేది కల. ఒక రోజు సెకండ్హ్యాండ్లో కొనుక్కొన్న
మైక్రోసాఫ్ట్ చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్కు ఈ ఫీవరే పట్టుకొన్నది. సాధారణ సమస్యలే కాదు.. జీవిత సమస్యలకూ ఓ పరిష్కారం ఉన్నదని చెప్తూ భగవద్గీత జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చాడో బెంగళూరు సా
చాట్జీపీటీతో ఏఐ ఆధారిత ప్లాట్ఫాంలు వనరులు, సమయాన్ని పెద్ద ఎత్తన ఆదా చేస్తాయని పలువురు చెబుతుండగా ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో కొలువుల కోతకు ఆస్కారం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస�
Google-Anthropic | పాపులర్ చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది. ఓపెన్ ఏఐ ప్రత్యర్థి స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ సంస్థలో రూ. 3289 కోట్లపై చిలుకు పెట్టుబడులు పెట్టిందని సమాచారం.
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్గా చాట్జీపీటీ అరుదైన ఘనత సాధించింది. కేవలం కొద్దినెలల్లోనే చాట్జీపీటీ సాధించిన మైలురాళ్లను ప్రముఖ యాప్లు సైతం చేరుకోలేదు.
కృత్రిమ మేధ సహాయంతో పట్టాలెక్కిన చాట్జీపీటీ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షల మంది యూజర్లు ఈ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొన్నారు.
‘బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అనొద్దు. అలా అని హైదరాబాదీనైన నన్ను అవమానించొద్ద’ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.