కృత్రిమ మేధ సహాయంతో పట్టాలెక్కిన చాట్జీపీటీ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షల మంది యూజర్లు ఈ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొన్నారు.
‘బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అనొద్దు. అలా అని హైదరాబాదీనైన నన్ను అవమానించొద్ద’ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.